2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ లాభాల్లో 32% బోనస్గా కార్మికులకు అందించాలని సీఎం కెసిఆర్ నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది...
బంగారు తెలంగాణ సాధనకు బాసటగా నిలిచేందుకు, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అభివృద్ధి పాలనకు ఆకర్షితులై లక్ష్మణచాంద మండలం తిర్పెల్లి గ్రామానికి చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలు, యువకులు బీజేపీని వీడి మంత్రి...
ఈ నెల 15 న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మెడికల్ కళాశాలను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించడం జరుగుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి కలెక్టర్...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత యూనియన్లో హైదరాబాద్ స్టేట్ కలిసిన సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని నిర్ణయించింది. ఆ రోజున నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో...
ఈనెల 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి...
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కమల దళం కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. అధికార బీఆర్ఎస్ ముఖ్య నేతల ఓటమి లక్ష్యంగా పావులు కదుపుతోంది. సీఎం కేసీఆర్తోపాటు కేటీఆర్, హరీశ్రావు సహా పలువురు మంత్రులపై బీజేపీ నుంచి...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఖమ్మం సభలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై అమిత్ షా చేసిన కామెంట్స్పై ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు.వచ్చే ఎన్నికల్లో గెలిచి...
సూర్యాపేట జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. సూర్యాపేటలోని 475 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతి నివేదన...
కాంగ్రెస్ ది స్కామ్ ల ప్రభుత్వం – బిఆర్ఎస్ ది స్కీముల ప్రభుత్వమని బీసీ సంక్షేమం పౌరసరపర్వ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో 1 కోటి 25 లక్షల...
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్నవారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ఈ...