చెక్కులను పంపిణీ చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం పోలికేపాడు గ్రామానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న హాస్పిటల్ లో చికిత్స పొందిన వారిని గ్రామ బిఆర్ఎస్ నాయకులు శివకుమార్ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా మంత్రి స్పందించి మమత...