సీఎం వై ఎస్ జగన్ సొంత జిల్లాలో గ్రామ సర్పంచ్ లు సమర శంఖం పూరించారు. కడప కలెక్టరేట్ వద్ద సర్పంచులు నేడు మహా ధర్నా నిర్వహించారు. మహాధర్నాలో పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై...
ఏపీఈఏపీ సెట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకి ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభినందనలు తెలిపారు. ప్రతీ విద్యార్ధి గ్లోబల్ స్ధాయికి ఎదగాలన్నది సీఎం వైఎస్ జగన్ ప్రయత్నమని చెప్పారు. విద్యలో ప్రవేశపెట్టిన ప్రతీ...
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాళెం మండలం, ఎల్లకటవ గ్రామంలో బాణాసంచా గోడౌన్లో ప్రమాదం కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సీఎం వైయస్.జగన్ అధికారులను ఆదేశించారు. బాణా సంచా...