1200 మంది సిబ్బందితో సీఎం పర్యటనకు బందోబస్తు…!
ఏపీ సీఎం జగన్.. విజయనగరం జిల్లాలో రెండోసారి పర్యటించనున్నారు. సీఎం కార్యాలయం నుంచీ మినిట్ టూ మినిట్ ప్రోగ్రామ్ కూడా జిల్లా అధికారులకు అందింది. దీంతో సుమారు రెండున్నర గంటల సీఎం ప్రొగ్రామ్ ఖరారు...