గిట్టుబాటు ధర కోసం కోకూ రైతుల రాస్తారోకో
కోకో పంటకు గిట్టుబాటు ధర కల్పించి తక్షణం కొనుగోలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో సోమవారం కో-కో రైతులు రోడ్డెక్కారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం, విజయరాయి ఉద్యాన పరిశోధనా కేంద్రం వద్ద రోడ్డుపై...