28.7 C
Hyderabad
April 20, 2024 07: 38 AM

Tag : congress party andhra pradesh

Slider ప్రత్యేకం

పీసీసీ అధ్యక్షురాలిగా వై ఎస్ షర్మిల నియామకం

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులిచ్చారు. ఇటీవల వై ఎస్ ఆర్ టి పిని విలీనం చేసి, షర్మిల...
Slider విజయనగరం

బీజేపీ పెట్టిన పోస్టులపై కాంగ్రెస్ నిరసన…!

Satyam NEWS
రాహుల్ గాంధీ ని ఆదిపురుష్ లో రావణాసుర తో పోల్చి సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టిన దాని పై కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు విజయనగరం...
Slider కృష్ణ

రాంగోపాల్ వర్మను బట్టలూడదీసి కొడతాం..!

Satyam NEWS
రాంగోపాల్ వర్మను బట్టలు ఊడదీసి కొడతామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హెచ్చరించారు. వ్యూహం సినిమా టీజర్ పై పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఈ సంచలన కామెంట్స్ చేశారు. రాంగోపాల్ వర్మ...
Slider కృష్ణ

ఈస్ట్ ఇండియా కంపెనీలాగా దేశాన్ని దోచుకుంటున్న అదానీ

Satyam NEWS
దేశ ఆర్ధిక సంపదను కొల్లగొడుతున్న అదానీ కి అండగా ప్రధాని నరేంద్రమోడీ నిలవడం సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. దేశంలోని పోర్టులు ,ఎయిర్ పోర్టులు ,గ్యాస్ ,గ్రీన్ ఎనర్జీ...
Slider చిత్తూరు

మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూత

Satyam NEWS
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కూతుహలమ్మ మరణించారు. వృతరీత్యా డాక్టర్ గా పని చేస్తున్న ఆమె 1978 లో కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థి గా చిత్తూరు...
Slider చిత్తూరు

జీవో నెంబర్ 1 ప్రజాస్వామ్యానికి “గొడ్డలి పెట్టు”: నవీన్

Satyam NEWS
అధికార,ప్రతిపక్షాల బహిరంగ సభలలో ప్రమాదవశాత్తు ప్రాణ నష్టం జరగడం,గాయాలవడం బాధాకరం అలాంటివి పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలపై సంబంధిత అధికారులు,ప్రభుత్వం సూచనలు చేయలే తప్ప ఏకంగా ర్యాలీలు బహిరంగ సభలను నిషేధిస్తూ జీవో నెంబర్...
Slider ముఖ్యంశాలు

ఏపీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. గిడును ఏపీసీసీ చీఫ్‌గా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ,...
Slider ముఖ్యంశాలు

జగన్ మూడేళ్ల పాలనలో నకిలీ రత్నాలుగా మారిన నవరత్నాలు

Satyam NEWS
జగన్ మూడేళ్ల పాలనలో నవరత్నాలు నకిలీ రత్నాలుగా, రంగు రాళ్లు గా, గులక రాళ్ళు గా, గుండ్రాల్లుగా మారాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసి రెడ్డి విమర్శించారు. పేదలందరికీ...
Slider శ్రీకాకుళం

కులాలు ప్రాంతాల పేరుతో చిచ్చు పెడుతున్న వైసీపీ ప్రభుత్వం

Satyam NEWS
కోనసీమలో పరిస్థితిని సమీక్షించేందుకు వెళుతున్న పిసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ను అరెస్టు చేయడం అన్యాయమని శ్రీకాకుళం జిల్లా డిసిసి అధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతి అన్నారు. ఇందిరా విజ్ఞాన్ భవన్లో ఈరోజు ఆమె తన...
Slider ముఖ్యంశాలు

పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శన

Satyam NEWS
పెరిగిన పెట్రోలు, వంట గ్యాస్ ధరలకు నిరసనగా కడప జిల్లా  మైదుకూరులో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుంచి...