27.7 C
Hyderabad
March 29, 2024 02: 32 AM

Tag : Congress Party Telangana

Slider నల్గొండ

నామినేటెడ్ పదవుల్లో కూడా ముస్లింలకు అన్యాయం

Satyam NEWS
7 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో కూడా ముస్లింలకి సరిఅయిన ప్రాధాన్యత లేకుండా పోయిందని టి పి సి సి జాయింట్ సెక్రటరీ ఎండి.అజీజ్ పాషా అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్...
Slider మహబూబ్ నగర్

పోడు భూముల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ రణభేరి

Satyam NEWS
పొడు భూముల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రణభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని రోడ్లు భవనాల...
Slider ముఖ్యంశాలు

మంద కృష్ణ మాదిగకు కాంగ్రెస్ నేత విహెచ్ పరామర్శ

Satyam NEWS
అణగారిన వర్గాల కోసం వారి హక్కుల కోసం నిత్యం పరితపించే మంద కృష్ణ మాదిగ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ ఎంపి వి.హనుమంతు రావు ఆకాంక్షించారు. వి.హనుమంతరావు గురువారం మధ్యాహ్నం...
Slider రంగారెడ్డి

పేదల ఇండ్లను కూల్చే ప్రయత్నాలను విరమించుకోవాలి

Satyam NEWS
ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలో పేదల ఇండ్లను కూల్చితే సహించేది లేదని ఉప్పల్‌ కాంగ్రెస్‌ నాయకులు మున్సిపల్‌ అధికారులను హెచ్చరించారు.  మంగళవారం ఉప్పల్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మేకల శివారెడ్డి, ...
Slider హైదరాబాద్

బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ ఒక గల్లీ లీడర్..

Satyam NEWS
ఆవుల పేరు, మతము పేరు చెప్పుకుని పుట గడుపుకొనే ఎమ్మెల్యే రాజా సింగ్ ఒక గల్లీ లీడర్ అని తెలంగాణ మత్స్యకార కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విమర్శించారు. అలాంటి గల్లీ లీడర్ ప్రపంచం...
Slider ప్రత్యేకం

సీనియర్ అధికార ప్రతినిధులను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్

Satyam NEWS
ఐదుగురు సీనియర్ అధికార ప్రతినిధులను, 8 మంది అధికార ప్రతినిధులను, ఒక సమన్వయ కర్తను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నియమించారు. ఈ మేరకు టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్...
Slider నిజామాబాద్

దళిత దండోరా సభలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దదేవాడ వాజీద్నగర్ గ్రామాలలో కాంగ్రెస్ దళిత  దండోరా సభ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ ...
Slider మహబూబ్ నగర్

కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా గోరేటి జంగయ్య

Satyam NEWS
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా గోరేటి జంగయ్య కు  శుక్రవారం  ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీ చంద్ రెడ్డి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోరేటి జంగయ్య...
Slider నల్గొండ

హుజూర్ నగర్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా సెంటర్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇందిరా సెంటర్...
Slider నల్గొండ

గురుకులాల్లో ఖాళీగా ఉన్న12,000 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ  గురుకుల పాఠశాలలో,కళాశాలల్లో ఖాళీగా ఉన్న12 వేల టీచర్ పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని టి పి సి సి రాష్ట్ర జనరల్ సెక్రటరీ...