అర్హులైన 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కోవిడ్ టీకాను ఉచితంగా వేయాలని డిమాండ్ చేస్తూ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డిసిసి ఓబిసి చైర్మన్ దాసరి వెంకటేష్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. తెలంగాణ...
కరోనా బాధితుకలు ఉచిత వైద్యం అందివ్వాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ లో తలపెట్టిన సత్యాగ్రహదీక్షను టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శాసనసభా పక్షం నాయకుడు మల్లు...
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మనోవేదనల పరిష్కారానికి దోహదపడే ప్రజాఫిర్యాదుల విభాగాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం కూల్చివేసిందని తెలంగాణ శాసనమండలిలో మాజీ ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్ ఆరోపించారు. ‘మంత్రులు, అన్ని శాఖల...
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సోనియా గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ కార్యదర్శి ఆది...
కరోనా వైరస్ సోకడంతో అనేక మందికి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు అనాథలు అయ్యారని అలాంటి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో TPCC...
లారీల కొరతతో వరి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాటిని మిల్లులకు తరలించేందుకు ఇసుక, లిక్కర్ లారీలను ఉపయోగించాలని టి పి సి సి కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి...
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించిన జొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అవి ఆత్మహత్యలు కావని ముమ్మాటికీ అవి ప్రభుత్వ హత్యలే నని ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత అన్నారు....
కరోనాను రానివ్వం ఒకవేళ వస్తే వెయ్యి కోట్లతో తరిమికొడతాం అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం వ్యాక్సిన్లు కూడా ఇవ్వలేకపోతున్నారని కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ...
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బహిష్కృత 3వ, వార్డ్ కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి శనివారం ఉదయం టి.పి.సి.సి అధ్యక్షుడు,నల్గొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో...
రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కౌశిక్ రెడ్డి ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు...