బ్యాంకింగ్ నుంచి టాక్సుల వసూలు వరకూ నేటి నుంచి అనేక నిబంధనలు మారనున్నాయి. ఈ నిబంధనలను మార్చడం వల్ల వినియోగదారులపై ప్రభావం పడుతుంది. ఈ నియమాలలో కొన్నింటిని మార్చడం వలన మన జేబుపై అదనపు...
పెంచిన గ్యాస్ ధర సామాన్య ప్రజల బ్రతుకుల్లో గుదిబండగా మారిందని, వెంటనే నిత్యావసర ధరలు తగ్గించాలని తెలంగాణ మాల మహానాడు ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మంత్రి చెన్నకేశవులు డిమాండ్ చేశారు. తెలంగాణ...
గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. 14.2 కేజీల సిలిండర్ ధరను రూ.50 మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దిల్లీలో ప్రస్తుతం రూ.1003గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పిలుపు మేరకు గురువారం హుజూర్ నగర్ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్ చౌరస్తా నందు టిఆర్ఎస్ మహిళ సంఘాల ఆధ్వర్యంలో పెరిగిన గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలకు...
పెరుగుతున్న గ్యాస్ ధరలతో సామాన్యులు విలవిలలాడుతున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు. రెండు నెలల క్రితమే గ్యాస్ ధర రూ.20.50 పెరిగింది. తాజాగా ఒకేసారి రూ.25 పెంచడంతో...
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని లేకుంటే గద్దె దిగాలని ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ డిమాండ్ చేశారు.వంట గ్యాస్, నిత్యావసర...
పెరుగుతున్న నల్లబజారు… ఈ దేశం ఎటు దిగజారు.. అన్నాడు ఆ మధ్య ఓ కవిరాయడు. దేశం ఆర్ధికంగా దిగజారుతోంది – ధరలు పైకి ఎగబాకుతున్నాయి అని చెప్పడానికి గుదిబండగా మారిన గ్యాస్ బండ ధరలే...