కరోనా కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత
పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రజలకు తన వంతు సాయం అందించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నడుంకట్టారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా, ప్రజలకు సాయం అందించేందుకు కవిత...