36.2 C
Hyderabad
April 23, 2024 21: 16 PM

Tag : Corona Death

Slider గుంటూరు

Ultimate Tragedy: కుప్పలు తెప్పలుగా…. కరోనా శవాలు

Satyam NEWS
కరోనా మృతుల చితిమంటలు ఆరడం లేదు. గుంటూరు డొంకరోడ్డు సమీపంలోనున్న బొంగరాలబీడు శ్మశానవాటికలో దహన క్రియలకు ఎనిమిదిచోట్ల ఏర్పాటు ఉంది. అయితే  ఈ వాటికలో ఎక్కడంటే అక్కడ తగలబడుతున్న చితులు కనిపస్తున్నాయి. 20వ తేదీన...
Slider ముఖ్యంశాలు

నేను మీ వాడ్ని కాదంటూ ఏడ్చిన కరోనా శవం

Satyam NEWS
కరోనా కారణంగా మృతి చెందిన మృతదేహాలను కుటుంబ సభ్యుల కు అప్పగించడంలో ప్రైవేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరు మృతుల కుటుంబ సభ్యులను, స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం...
Slider ఆదిలాబాద్

కరోనా మృతుని కుటుంబానికి అండగా నిలిచిన మానవత్వం

Satyam NEWS
కరోనాతో కుటుంబాలకు కుటుంబాలే ఆగమైపోతున్నాయి. ఆదిలాబాద్ పట్టణం లో గంగన్న అనే వ్యక్తి కొన్ని రోజులుగా కోవిడ్ వైరస్ సోకి రీమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఆయన కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్...
Slider ముఖ్యంశాలు

కరోనా మృతుడి అంత్యక్రియలు చేసిన hmtv రిపోర్టర్

Satyam NEWS
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన బీజేపీ నాయకుడు కుటుంబ రావు కరోనా తో చికిత్స పొందుతూ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని ఇల్లందు తరలించడానికి ఎవరూ ముందుకు రాలేదు....
Slider కడప

కరోనాతో మృతి చెందిన పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి

Satyam NEWS
ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి కన్నుమూశారు. కరోనాకు చికిత్స తీసుకుంటూ ఆయన హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. రాయలసీమ అభివృద్ధికి శ్రీకాంత్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా కృషి చేశారు. గతంలో కడప...
Slider నెల్లూరు

కరోనా మృతులకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సేవ

Satyam NEWS
కరోనాతో మరణించిన వారికి ఎక్కడా కూడా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరగడం లేదు. మృతదేహన్ని చూడడానికి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా కుటుంబసభ్యులు, బంధువులు ఎవరూ ముందుకు రావడంలేదు. అందరు ఉన్నా అనాథ శవాలుగా మిగిలిపోతున్నాయి....
Slider కడప

కరోనా మృతిపై పులివెందులలో ఉద్రిక్తత

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన కడప జిల్లా పులివెందులలో ఉద్రిక్తత నెలకొన్నది. పులివెందుల కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక కరోనా రోగి మరణించాడు. దాంతో ఆ...
Slider పశ్చిమగోదావరి

కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి

Satyam NEWS
కరోనా మహమ్మారి సోకడంతో మాజీ మంత్రి  మాణిక్యాలరావు మరణించారు. కొద్ది రోజుల కిందట కరోనాతో  హాస్పిటల్లో చేరిన ఆయన తుది శ్వాస విడిచారు. బిజెపి లో ముఖ్య నాయకుడైన ఫైడికొండ మాణిక్యాలరావు కరోనాతో మరణించడం...
Slider నల్గొండ

పుకార్లు వీడండి….నిజాన్ని గ్రహించండి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శ్రీ వేణుగోపాల శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయ సమీపంలో శుక్రవారం ఓ మహిళ అనారోగ్య కారణంగా మృతి చెందింది. ఈ మహిళ కొంత...
Slider కడప

కరోనా సోకి కడప ఎన్ టివి రిపోర్టర్ మృతి

Satyam NEWS
కరోనా మహమ్మారి మరో సీనియర్ జర్నలిస్టును పొట్టనపెట్టుకుంది. కడప జిల్లా ఎన్ టి వి రిపోర్టర్ గా పని చేస్తున్న మధుసూదన్ రెడ్డి కరోనా చికిత్స పొందుతూ మరణించారు. కడప నగరంలో ఉండే మధుసూదన్...