కరోనా లక్షణాలు ఉన్నాయనే భయంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకర సంఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. గన్నవరం మండలం మర్లపాలెం కు చెందిన 74 ఏళ్ల రాపర్ల హరిబాబు గత మూడు రోజులుగా...
శ్రీకాకుళం నగరంలో శుక్రవారం నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరచి ఉంచేందుకు వ్యాపార వర్గాలు అంగీకరించాయి. శ్రీకాకుళం నగర వర్తకులతో జిల్లా కలెక్టర్ జె నివాస్ గురువారం జిల్లా పరిషత్...
మనిషి జీవన చిత్రంలో పెనుమార్పులకు కరోనా కారణం కాబోతున్నది. విద్యా, ఉద్యోగం, ఉపాధి రంగాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. స్వదేశీ ఉత్పత్తులేకాక, స్వదేశీ విద్య, నూతన ఉపాధి సౌకర్యాలపై దృష్టి సారించాల్సిన తరుణం వచ్చేసింది....