కరోనా పాజిటీవ్ జర్నలిస్టులకు ఆహారం కిట్
కరోనా పాజిటీవ్ వచ్చిన జర్నలిస్టులకు బలవర్ధకమైన ఆహారం ఇచ్చేందుకు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ఒక కిట్ ను రూపొందించారు. ఆ కిట్ లో పల్స్ ఆక్సీమీటర్ -1, బియ్యం -10 కేజీలు, కంది పప్పు -2 కేజీలు, పసుపు ...