33.2 C
Hyderabad
April 26, 2024 00: 23 AM

Tag : Corona Lockdown

Slider పశ్చిమగోదావరి

కోనాకు స్వామి వివేకానంద ఇండియన్ ఐ కాన్ అవార్డు

Satyam NEWS
కరోనా కష్ట కాలంలో పేదలకు అండగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కోనా శ్రీనివాసరావుకు 3వ కరోనా వారియర్ అవార్డు దక్కింది. జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన అందరి...
Slider కవి ప్రపంచం

ఆశగా ఎదురుచూస్తున్న”బడి”

Satyam NEWS
ఇన్ని రోజులుగా… కరోనా వైరస్ కు మాస్కుతో మొహం చాటేసిన ‘బడి’ ఇప్పుడు.. స్వేచ్ఛగా రెక్కలు విదిలించి హుషారుగా సిద్ధమవుతోంది..! పిల్లలు లేక మసకబారిన చదువుల బడి ఇప్పుడు..! తనువు నిండా సత్తువను నింపుకొని...
Slider గుంటూరు

షాపుల యజమానులపై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS
కరోనా నిబంధనలు పాటించకుండా కొందరు వ్యాపారులు రహస్యంగా వ్యాపారం చేస్తున్నారు. బయటి షట్టర్లు మూసి ఉంటున్నాయి కానీ లోపల వ్యాపారం జరుగుతూనే ఉన్న సంఘటనలు గుంటూరు జిల్లా నకిరేకల్లు మండలంలో జరుగుతున్నాయి. దాంతో కరోనా...
Slider నల్గొండ

కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

Satyam NEWS
కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర నాయకులు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం విలేకరులతో...
Slider ఆంధ్రప్రదేశ్

ఆంధ్రాకు వస్తున్న కేంద్ర కరోనా బృందం

Satyam NEWS
కరోనా వ్యాప్తి పరిస్థితిపై పరిశీలన జరిపేందుకు కేంద్ర బృందాలు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నాయి. కేంద్ర బృందం రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తుంది. కేంద్ర బృందం కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పర్యటిస్తుంది....
Slider సంపాదకీయం

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి తాగించండి

Satyam NEWS
ఇక లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉన్నా ఇబ్బంది లేదు. ఇటు ప్రజలకూ అటు ప్రభుత్వానికి. నిజం. ఎందుకంటే మద్యం అమ్మకాలపై గేట్లు ఎత్తేశారు. అందుకు. ఆదాయం పడిపోతున్నదని ఆందోళన చెందుతున్న వివిధ రాష్ట్రాలు...
Slider జాతీయం

గుడ్ న్యూస్: 400 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయం

Satyam NEWS
వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకుల కోసం రోజుకు 400 రైళ్లు నడిపించేందుకు రైల్వే శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. రైళ్లలో ప్రయాణించే సమయంలో ఖచ్చితంగా సామాజిక దూరం పాటించేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. లాక్‌ డౌన్‌...
Slider రంగారెడ్డి

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాస్కుల పంపిణీ

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రెండు దశాబ్దాల ఆవిర్భావ దినోత్సవాన్ని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల మధ్య ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. మండల...
Slider ఆదిలాబాద్

లాక్ డౌన్ అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి

Satyam NEWS
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కు చేపట్టిన లాక్ డౌన్ అమలుకు  పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా  రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. శనివారం ఢిల్లీ నుండి దేశవ్యాప్తంగా...
Slider హైదరాబాద్

రోజుకు 16 వేల మందికి ఫీడ్ మై హైదరాబాద్

Satyam NEWS
హైదరాబాద్ నగర కేంద్రంగా కెవిఎన్ ఫౌండేషన్ ఫీడ్ మై హైదరాబాద్ పేరుతో వలస కార్మికులు, రోజువారీ కూలీలు, నిరుపేదలకు తన వంతు సహాయం అందిస్తుంది. హైదరాబాద్ అంతటా 19 కి పైగా పంపిణీ కేంద్రాలతో,...