కరోనా కష్ట కాలంలో పేదలకు అండగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కోనా శ్రీనివాసరావుకు 3వ కరోనా వారియర్ అవార్డు దక్కింది. జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన అందరి...
కరోనా నిబంధనలు పాటించకుండా కొందరు వ్యాపారులు రహస్యంగా వ్యాపారం చేస్తున్నారు. బయటి షట్టర్లు మూసి ఉంటున్నాయి కానీ లోపల వ్యాపారం జరుగుతూనే ఉన్న సంఘటనలు గుంటూరు జిల్లా నకిరేకల్లు మండలంలో జరుగుతున్నాయి. దాంతో కరోనా...
కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర నాయకులు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం విలేకరులతో...
కరోనా వ్యాప్తి పరిస్థితిపై పరిశీలన జరిపేందుకు కేంద్ర బృందాలు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నాయి. కేంద్ర బృందం రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తుంది. కేంద్ర బృందం కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పర్యటిస్తుంది....
ఇక లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉన్నా ఇబ్బంది లేదు. ఇటు ప్రజలకూ అటు ప్రభుత్వానికి. నిజం. ఎందుకంటే మద్యం అమ్మకాలపై గేట్లు ఎత్తేశారు. అందుకు. ఆదాయం పడిపోతున్నదని ఆందోళన చెందుతున్న వివిధ రాష్ట్రాలు...
వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకుల కోసం రోజుకు 400 రైళ్లు నడిపించేందుకు రైల్వే శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. రైళ్లలో ప్రయాణించే సమయంలో ఖచ్చితంగా సామాజిక దూరం పాటించేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. లాక్ డౌన్...
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రెండు దశాబ్దాల ఆవిర్భావ దినోత్సవాన్ని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల మధ్య ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. మండల...
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కు చేపట్టిన లాక్ డౌన్ అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. శనివారం ఢిల్లీ నుండి దేశవ్యాప్తంగా...
హైదరాబాద్ నగర కేంద్రంగా కెవిఎన్ ఫౌండేషన్ ఫీడ్ మై హైదరాబాద్ పేరుతో వలస కార్మికులు, రోజువారీ కూలీలు, నిరుపేదలకు తన వంతు సహాయం అందిస్తుంది. హైదరాబాద్ అంతటా 19 కి పైగా పంపిణీ కేంద్రాలతో,...