విద్యార్థులకు మాస్కులను పంపిణీ చేసిన పాఠశాల ఉపాధ్యాయులు
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని గాంధీ మెమోరియల్ హై స్కూల్ విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు మాస్కులు పంపిణీ చేశారు. కరోనా బారిన పడకుండా విద్యార్థుల ఆరోగ్య భద్రత పట్ల ఉపాధ్యాయులు...