ఓ కరోనా సెకండ్ వేవ్ భయాందోళనలు…మరో వైపు ..కేసులులో ఎగుడుదిగుడులు.నిన్న కాక మొన్న 42 కేసులు నమోదైన విజయనగరం జిల్లా లో నిన్నటి రోజు రెండే రెండు కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితులలో అస్సలు...
మాస్కులు లేకుండా రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు వార్త తెలుగు జాతీయ దినపత్రిక ఆధ్వర్యంలో CI రాఘవ రావు,ఎస్ఐ వెంకట్ రెడ్డి సమక్షంలో మాస్కులు పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో...
కరోనా రెండో దశ విపత్కర పరిస్థితుల్లో మానవాళి మనుగడకు మాస్కు ధరించడం శ్రీరామరక్షగా మారిందని అందుకే ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని నల్లగొండ టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఎస్.ఐ....
రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య అధికమవుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రజలు మాస్కులను ధరించాల్సి ఉంటుందని, కరోనా సెకండ్ వేవ్ క్రమంలో కొన్ని రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య గణనీయంగా...
దాదాపు ఎనిమిది నెలలు పాటు కరోనా పుణ్యమా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ల ప్రభావంతో ప్రతీ ఒక్కరూ మాస్క్, శానిటైజర్ ను అలవాటు చేసుకున్నారు. కానీ అక్కడక్కడ కొంతమంది మాస్క్ లు, పెట్టుకోకపోవడంతో...
కరోనా రెండో వేవ్ వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే పీఎం మోడీ ఈ విషయమై 8 రాష్ట్రాల సీఎంవతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి..అందుకు తగిన విధంగా అప్రమత్తంగా ఉండాలని...
ఏపీలో ని ఉత్తరాంధ్ర లోని విజయనగరం జిల్లా కేంద్రంలో నగర ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు…ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్, సీటు బెల్ట్ ,ముఖానికి మాస్క్ లేని వారిని హెచ్చరికలు చేసి మరీ అలెర్ట్ చేసారు....
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం బూరుగడ్డ గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించే ముత్యాలమ్మ పండుగ సందర్భంగా గ్రామ యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ రాధిక దేశ్ ముఖ్ మాస్కులు పంపిణీ...
బిచ్కుంద మండలంలోని చిన్నదేవాడ గ్రామంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలంటూ అందరికీ మాస్కులను ఎంపిపి అశోక్ పటేల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేణుక మాజీ మార్కెట్...
కరోనా ను అరికట్టేందుకు, ప్రజలు కరోనా నుండి రక్షణ పొందేందుకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఆర్ఎస్ఎస్ ఖండ కార్యవాహ ఆధ్వర్యంలో మాస్కుల వితరణ చేశారు. గ్రామంలోని రేషన్ షాపుల వద్ద ప్రజలకు...