కరోనాను జయించిన పేషంట్స్ కు వీడ్కోలు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ ను గెలిచిన వారికి ఆసుపత్రి నుండి వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి చప్పట్లు కొడుతూ ఆస్పత్రి సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు....