గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల ఆరోగ్య సంరక్షణలో నిమగ్నమై ఉన్న ఆశా కార్యకర్తలకు ములుగు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య చీరలు పంపిణీచేశారు. ములుగు లోని జిల్లా వైద్య, ఆరోగ్య...
మనిషి తలుచుకుంటే ‘ఈ లోకంలో కాదేది అనర్హం ‘ అన్నచందాన కేవలం పది రోజుల లోనే ప్రాణాంతక కరోనా వ్యాధిని జయించాడు ఓ యువకుడు. ములుగు మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన గడిపెల్లి హరికిషోర్...
వరంగల్ అర్బన్, రాజన్న సిరిసిల్లా జిల్లాల తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదైన జిల్లాగా నాగర్ కర్నూల్ నిలిచి సంచలనం సృష్టించింది. నేడు ఒక్క రోజులోనే నాగర్ కర్నూల్ జిల్లాలో 51 కరోనా పాజిటీవ్...
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో కరోనా కలకలం చెలరేగింది. పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అతనితో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న 19 మందిని హోమ్ క్వారంటైన్ కు...
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ని గాంధీనగర్ కాలనీలో ఒకరికి శనివారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. స్వల్ప అస్వస్థతతో ఇబ్బంది పడుతున్న గాంధీనగర్ వ్యక్తికి గత నెల 28న కరోనా పరీక్షలు...
నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి కరోనా సోకడం ఆగడం లేదు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిలో 9 మంది అనుమానితుల రక్తనమూనాలను సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలకు హైదరాబాద్ ల్యాబ్ కు పంపించారు....
పబ్లిక్ లైఫ్ లో ఉన్న వారికి ఈ దశలో కరోనా సోకడం ఆరంభమైనట్లు కనిపిస్తున్నది. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ కు కరోనా సోకిందనే వార్త వచ్చి ఒక్క రోజు కూడా...
కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని పుల్లంపేట మండలం దొండ్లోపల్లె లో తొలి కరోనా పాజిటీవ్ కేసు నమోదు అయింది. దీనితో అభం శుభం తెలియని ఆ గ్రామస్తుల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటి...