అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వైట్హౌస్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. కమలా హారిస్ కు స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్ష చేయించారు. దాంతో కరోనా...
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కరోనా మహమ్మారి నుండి త్వరగా కోలుకోవాలని ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని టిఆర్ఎస్ నాయకులు వనపర్తి జిల్లా కేంద్రంలోని (రాజనగరం) గోశాలలో గోపూజ నిర్వహించారు. గోవుకు ప్రత్యేక పూజలు జరిపించారు....
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా చంద్రబాబు వెల్లడించారు. తాను హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు ట్విట్ చేశారు. అదే విధంగా తనను...
గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటీవ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తాను ఐసోలేషన్ లోకి వెళ్లిపోతున్నానని ఆయన తెలిపారు. తనకు వళ్లు నొప్పులు, జలుబు వచ్చిందని...
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ నెల 15న పరీక్షలు జరపగా ఇవాళ కరోనా పాజిటివ్ గా ఫలితం వచ్చిందని తెలిపారు....
హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. టీఆర్ఎస్ పార్టీ ప్రచార బాధ్యతలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కరోనా కు గురయ్యారు. ఆయనకు...
కరోనా నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో ఒక అమానవీయ సంఘటన జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదపేటలోని ఓ ఇంట్లో కుమారుడితో అద్దెకు ఉంటున్న మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆమె...
కోవిడ్ వ్యాక్సినేషన్ తరువాత కరోనా పాజిటివ్ వస్తే అనే అంశంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లను ఏపి ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇలాంటి పుకార్లపై ఎటువంటి ఆందోళనా చెందవద్దని ప్రభుత్వం ప్రజలకు పూర్తి భరోసా...
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కరోనా బారిన పడ్డారు. రెండు రోజుల క్రితం ఆయన కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు. నిన్న ఆయన ఖైబర్ ఫఖ్తూన్ ఖ్వాలో విస్తృతంగా పర్యటించారు. మలాకండ్ విశ్వవిద్యాలయంలో జరిగిన...
రెప్ప పాటు కూడా కరెంటు పోవడం లేదని పాలకులు చెబుతున్న మాటలు నీటిమూటలే. రెప్పపాటు కాదు కదా మనిసి రెప్పలు మూత పడుతున్నా కరెంటు రావడం లేదు. వరంగల్ ఎంజీఎంలో విద్యుత్ సరఫరా కు...