సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో విస్తృత కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ పత్తిపాటి రమ్య నాగరాజు తెలిపారు. మొత్తం 50 మంది గ్రామీణ ఉపాధి హామీ...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో కరోనా నిర్ధారణ పరీక్షలు విస్తృత పరచడంలో భాగంగా శుక్రవారం శ్రీనివాసపురం గ్రామంలో వరికోత,బోర్లు వేసే పనుల నిమిత్తం ఒడిస్సా రాష్ట్రం,ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వలస...
కరోన వల్ల గత మార్చి నెలలో, మూత పడ్డ పాఠశాలలు- ప్రభుత్వ ఆదేశాలతో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రుల అంగీకారంతో- 9,10 తరగతుల విద్యార్థులు మాత్రమే పాఠశాల కు హాజరవుతున్నారు. కరోన...
శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు గ్రామపంచాయతీ పరిధిలో గల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, తంగి వాణి పేట ప్రాథమికోన్నత పాఠశాల, గాంధీ నగర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు మంగళవారం ఉదయం...
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు వల్ల ఏర్పడిన జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడిన 1603 మంది జర్నలిస్టులకు 3 కోట్ల 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని...
కరోన పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు ఎవరూ వెనుకాడ వద్దని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల MPP గూడెపు శ్రీనివాస్ కోరారు. గురువారం హుజూర్ నగర్ నియోజకవర్గ మండల పరిధిలోని లింగగిరి గ్రామ ప్రాథమిక...
ఈ నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. శాసన సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) లో ప్రభుత్వం ప్రతిపాదించే అంశాలు కూడా ఖరారయ్యాయి....
ఈనాటి పరిస్థితిని అంబేద్కర్ ముందే గ్రహించారు. ఏదో ఒక రోజు అనుకోకుండా ఒక పెద్ద వ్యాధి వ్యాపించవచ్చు. ఆ సమయంలో పేద, సామాన్య ప్రజలు ఆసుపత్రిలో ఎలా? వైద్యం అందించుకోగలగుతారో లేదో నని ఆయన...