బండారుపల్లి లో కరోనా టెస్ట్ లు..7మందికి సోకిన వైరస్
ములుగు జిల్లా ములుగు మండలంలోని రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారుల ఆదేశాల మేరకు గురువారం రోజున బండారుపల్లి గ్రామపంచాయతీ లోని హెల్త్ సబ్ సెంటర్,లో 25 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...