24.7 C
Hyderabad
March 29, 2024 07: 30 AM

Tag : Corona tests

Slider వరంగల్

బండారుపల్లి లో కరోనా టెస్ట్ లు..7మందికి సోకిన వైరస్

Satyam NEWS
ములుగు జిల్లా ములుగు మండలంలోని రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారుల ఆదేశాల మేరకు గురువారం రోజున బండారుపల్లి గ్రామపంచాయతీ లోని హెల్త్ సబ్ సెంటర్,లో 25 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...
Slider నిజామాబాద్

శెట్టూలురు కథగా౦లో కరోనా నిర్ధారణ పరీక్షలు

Satyam NEWS
కామారెడ్డి జిల్లా  బిచ్కుంద మండల౦ లోని ఖద్గావ్, షెట్లుర్  గ్రామాలలో, కోవిడ్ వ్యాధి నిర్దారణ క్యాంప్ శనివారం   ఏర్పాటు చేశారు. కోవిడ్ లక్షణాలైన జ్వరం జలుబు దగ్గు శ్వాస తీసుకోవడములో ఇబ్బంది రుచి, వాసన...
Slider నిజామాబాద్

బిచ్కుందలో కొనసాగుతున్న కరోనా పరీక్షలు

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని పదిహేనవ వార్డులో కరోనా రాపిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 110 మందికి  నిర్వహించగా 108 నెగెటివ్ 2 ఇద్దరికీ పాజిటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ...
Slider వరంగల్

కరోనా వస్తే కంగారు పడకుండా వైద్యం చేయించుకోండి

Satyam NEWS
ములుగు జిల్లా బండార్పల్లిలో స్థానికులకు నేడు కరోనా టెస్టులు నిర్వహించారు. మొత్తం 39 మందికి కరోనా పరీక్షలు చెయ్యగా అందులో ముగ్గురికి కరోనా ఉన్నట్టు నిర్దారించారు. ములుగు జిల్లా TB,AIDS, Leprosy ప్రొగ్రాం ఆఫిసర్...
Slider కడప

ప్రజారోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం

Satyam NEWS
రాష్ట్రంలో ప్రజారోగ్య భద్రతే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని, కోవిడ్ నివారణకు వేల కోట్లు వెచ్చిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ఎస్.బి.అంజద్ బాషలు  పేర్కొన్నారు. కడప కలెక్టరేట్ స్పందన...
Slider గుంటూరు

COVID-19 టెస్ట్ కై బారులు తీరిన ప్రజలు

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట లో కరోనా దెబ్బకు బెంబేలెత్తుతున్న ప్రజలు టెస్టుల కోసం క్యూ కట్టారు. నరసరావుపేటలోని మహాత్మాగాంధీ హాస్పిటల్ వద్ద COVID-19 టెస్టు లకై ఈ రోజు బారులు తీరారు. ఇది ఒక...
Slider గుంటూరు

రెడ్ జోన్ లో ఉన్న వారు పోలీసులకు సహకరించాలి

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా విజృంభిస్తున్నదని వస్తున్న వార్తలు చూసి ప్రజలు ఆందోళన చెందవద్దని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. రెడ్ జోన్ లో ఉన్న ప్రజలు పోలీసులకు సహకరించాలని  ఎమ్మెల్యే...