కోవిడ్ మూడో దశ ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళిక
తూర్పు గోదావరి జిల్లాలో మూడో దశ కరోనా ను ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు....