కరోనా వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ, సంచార వాహనాల వద్ద కోవిడ్ పరీక్షలు చేసుకొని తగు వైద్యం తీసికోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జిల్లా...
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు కరోనా పాజిటీవ్ రాగానే హైదరాబాద్ వెళుతున్నారు. హైదరాబాద్ వెళ్లి అక్కడి కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైద్య సౌకర్యాలు లేక ఇలా...
కరోనా వైరస్ అనే అంశం మనుషుల్ని నిస్తేజానికి, నిర్వీర్యానికి, నిరాశలకు గురి చేస్తోంది. కొన్ని వార్తలు, మరి కొంత సమాచారం భయోత్పాతాన్ని కలిగిస్తున్నాయి. ఇవి మనుషుల్ని మరింత చీకట్లోకి తీసుకెళ్తున్నాయి. మనిషి ఆశాజీవి. రేపు...