34.2 C
Hyderabad
April 19, 2024 19: 14 PM

Tag : Corona Virus

Slider ఆంధ్రప్రదేశ్

విదేశాల నుంచి వచ్చినవారు స్వచ్చందంగా చెప్పాలి

Satyam NEWS
విదేశాల నుండి వచ్చిన వారు ఎవరైనా ఉంటే వారు స్వచ్చందంగా ముందుకు రావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సోమవారం విమ్స్ ఆసుపత్రిని సందర్శించిన అనంతరం ఆయన విలేఖరులతో...
Slider జాతీయం

నిలిచిపోయిన ఈషా యోగా సెంటర్ కార్యక్రమాలు

Satyam NEWS
ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తూ ఈషా  యోగా సెంటర్ కార్యక్రమాలను నిలిపివేసింది. ప్రతిరోజూ వేలాది మంది సందర్శకులు వచ్చే యోగా సెంటర్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సందర్శకులందరికీ లోపలికి...
Slider జాతీయం

కరోనా ఎఫెక్ట్: రాజ్యసభ ఎన్నికలు వాయిదా యోచన?

Satyam NEWS
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు వాయిదా వేసే యోచనలో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కట్టడి కోసం మార్చి 31 వరకు దాదాపుగా సగం...
Slider కడప

ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సహకరించాలి

Satyam NEWS
కడప జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని కలెక్టర్ హరికిరణ్ అన్నారు. అయితే వీలైనంత వరకు ఇళ్ల నుంచి బయటకు రావడం తగ్గించాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్...
Slider ముఖ్యంశాలు

ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలు

Satyam NEWS
ప్రభుత్వ లాక్ డౌన్ ను ఆసరాగా చేసుకుని లాభాలు ఆర్జించాలనుకుంటున్నారో లేక సప్లయి లేక రేటు పెరిగిందో కానీ హైదరాబాద్ లో కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటాయి. అన్ని రైతు బజార్లలో కూరగాయల...
Slider గుంటూరు

పిడుగురాళ్లలో 30 ఏళ్ల యువకుడికి అనారోగ్యం

Satyam NEWS
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణం లో మున్నెల్లి మల్లికార్జున రెడ్డి అనే 30 సంవత్సరాల యువకుడికి జ్వర లక్షణాలు కనపడటంతో కరోనా అనుమానిత కేసు గా పోలీసులు నమోదు చేసుకున్నారు. సినీ ఇండస్ట్రీలో సైడ్...
Slider విశాఖపట్నం

ఉయ్ ఆర్ రెడీ: లాక్ డౌన్ కు విశాఖపట్నం జిల్లా సన్నద్ధం

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని విశాఖ ప్రజలు స్వాగతిస్తున్నారు. తాము కేంద్రం విధించిన షరతులన్నీ పాటిస్తామని విశాఖ ప్రజలు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు జిల్లాలో 144 సెక్షన్ తో...
Slider ఆదిలాబాద్

కరోనా ఎఫెక్ట్: సిర్పూర్ పేపర్ మిల్లు బంద్

Satyam NEWS
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ సిర్పూర్ పేపర్ మిల్లు బంద్ అయింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశం మొత్తంలో అన్ని వాణిజ్య, వ్యాపార, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారమో,...
Slider ప్రత్యేకం

కరోనా వైరస్ వ్యాప్తికి ఏ శిక్ష వేస్తారో తెలుసా?

Satyam NEWS
కరోనా వైరస్ కు సంబంధించిన అతిక్రమణలకు శిక్షలు భారీగానే ఉన్నాయి. తెలిసి తెలియని తనంతో ఈ నేరాలు చేసినా కూడా శిక్షలు తప్పవు. అందుకే అందరూ జాగ్రత్తగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి. ఐపిసి సెక్షన్...
Slider కడప

కరోనా ఎలర్ట్: విద్యార్థులకు కరోనా వైద్య పరీక్షలు

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట నవోదయ స్కూల్ కు చెందిన విద్యార్థులు రాజస్థాన్ రాష్ట్రం లోని ఖుద్దూర్ కు వెళ్లి రాగా ఆదివారం వారికి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కరోన పరీక్షలు నిర్వహించారు. గత యేడాది...