నిర్మల్ జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన పంట నష్టపరిహారం ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేసింది. గులాబి పురుగు కారణంగా జిల్లాలో అనేక మంది రైతులపంటలు నష్టపోయారని బిజెపి తెలిపింది. ప్రభుత్వం వెంటనే సర్వే నిర్వహించి...
ఆదిలాబాద్ జిల్లాలో అధిక వర్షాల కారణంగా నష్టపోయిన సోయా, పత్తి పంట రైతులను ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు టి.ఆర్.ఎస్ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. గురువారం కలెక్టర్ క్యాంపు...
పండించిన పంటకు మద్దతు ధర రాకపోవడంతో అప్పులు తీర్చలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జడ్చర్ల మండల ప్రాంతంలో జరిగింది. జడ్చర్ల మండలం, కోల్ బాయి తండా, చికురు గాని పల్లి గ్రామ...