విభజన హామీలను అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శంషాబాద్ లో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి...
వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తూ రైతు జీవితాలను కార్పొరేట్కు పణంగా పెట్టేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను ఎండగడుతూ వామపక్షాలు శుక్రవారం ఖమ్మంలో కదం తొక్కాయి. ఖమ్మం రూరల్ మండం నాయుడుపేట జంక్షన్లోని రాంలీ ఫంక్షన్...
వ్యవసాయ బిల్లు కు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రంలోని ఎన్టీయార్ చౌరాస్తా దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ...