30.7 C
Hyderabad
April 19, 2024 09: 49 AM

Tag : CPM Nalgonda

Slider నల్గొండ

ప్రజాసేవలో నిమగ్నమైన వారే కమ్యూనిష్టులు

Satyam NEWS
ప్రజా సేవలో కమ్యూనిస్టుల పాత్రను అధిగమించే రాజకీయ పార్టీలు తక్కువ అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో...
Slider నల్గొండ

ఢిల్లీ రైతులకు మద్దతుగా అన్ని జిల్లాల్లో ట్రాక్టర్ ర్యాలీలు

Satyam NEWS
దేశ రాజధాని ఢిల్లీలోరైతు లు జరిపే ఆందోళనలు, పోరాటాలకు మద్దతు గా ఈనెల 26 న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ట్రాక్టర్ ల ర్యాలీ నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని...
Slider ముఖ్యంశాలు

ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తే మట్టికొట్టుకు పోతారు

Satyam NEWS
ప్రజా సమస్యలను పట్టించుకోని కారణంగా నే దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ మట్టి కొట్టుకుని పోయిందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల...
Slider నల్గొండ

గిట్టుబాటు ధర విషయంలో ప్రభుత్వాలు విఫలం

Satyam NEWS
రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి గా విఫలం అయ్యాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ఆయన...
Slider ముఖ్యంశాలు

అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

Satyam NEWS
అర్హులైన పేదలను గుర్తించి ఇండ్ల స్థలాలను ఇచ్చి, ఎలాంటి మౌలిక సదుపాయాలు కలిగించకుండా ప్రభుత్వం తిరిగి తీసుకోవడాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుకుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాలు, డబుల్...
Slider నల్గొండ

బక్కోడి చేతికి బందుకు పట్టించిన సాయుధ పోరాటం

Satyam NEWS
నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని వింజమూరు గ్రామంలో తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా  శుక్రవారం నాడు సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు నారి...
Slider నల్గొండ

భూముల్ని బలవంతంగా తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు

Satyam NEWS
భూములను బలవంతంగా తీసుకునే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని సీ.పి.ఐ.యం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక...
Slider నల్గొండ

పేద రైతుల భూములు లాక్కోవద్దు

Satyam NEWS
ఇండస్ట్రీయల్ పార్క్ పేరుతో పేద రైతుల భూములను బలవంతంగా తీసుకుంటే సహించేది లేదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య, సీపీఎం జిల్లా నాయకులు జిట్ట నగేష్  ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నల్లగొండ...
Slider నల్గొండ

ఎల్ ఆర్ ఎస్ జీవో ను తక్షణమే సవరించాలి

Satyam NEWS
పేద ప్రజలపై భారంగా ఉన్న ప్రభుత్వ జీవో 131,ఎల్. ఆర్. యస్. విధానాన్ని సవరించాలని సి.పీ.ఐ.యం. జిల్లా నాయకులు జిట్ట నగేష్ డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ...
Slider నల్గొండ

ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకోవాలి

Satyam NEWS
కరోనా నేపథ్యంలో ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడాలని సి.పి.ఐ.యం. కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు నల్లగొండ జిల్లా...