ప్రజా సేవలో కమ్యూనిస్టుల పాత్రను అధిగమించే రాజకీయ పార్టీలు తక్కువ అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో...
దేశ రాజధాని ఢిల్లీలోరైతు లు జరిపే ఆందోళనలు, పోరాటాలకు మద్దతు గా ఈనెల 26 న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ట్రాక్టర్ ల ర్యాలీ నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని...
ప్రజా సమస్యలను పట్టించుకోని కారణంగా నే దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ మట్టి కొట్టుకుని పోయిందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల...
రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి గా విఫలం అయ్యాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ఆయన...
అర్హులైన పేదలను గుర్తించి ఇండ్ల స్థలాలను ఇచ్చి, ఎలాంటి మౌలిక సదుపాయాలు కలిగించకుండా ప్రభుత్వం తిరిగి తీసుకోవడాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుకుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాలు, డబుల్...
నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని వింజమూరు గ్రామంలో తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా శుక్రవారం నాడు సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు నారి...
భూములను బలవంతంగా తీసుకునే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని సీ.పి.ఐ.యం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక...
ఇండస్ట్రీయల్ పార్క్ పేరుతో పేద రైతుల భూములను బలవంతంగా తీసుకుంటే సహించేది లేదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య, సీపీఎం జిల్లా నాయకులు జిట్ట నగేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నల్లగొండ...
పేద ప్రజలపై భారంగా ఉన్న ప్రభుత్వ జీవో 131,ఎల్. ఆర్. యస్. విధానాన్ని సవరించాలని సి.పీ.ఐ.యం. జిల్లా నాయకులు జిట్ట నగేష్ డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ...
కరోనా నేపథ్యంలో ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడాలని సి.పి.ఐ.యం. కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు నల్లగొండ జిల్లా...