క్షీణించిన ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం
ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ లోని ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. అయితే ఆయన్ని అకస్మాత్తుగా అత్యవసర విభాగంలో ఎందుకు చేర్చారనేది ఇంకా తెలియరాలేదు. అనారోగ్య...