32.2 C
Hyderabad
March 28, 2024 23: 02 PM

Tag : Crop Loss

Slider కృష్ణ

జగన్ ప్రభుత్వ వైఖరితో అన్నదాతలకు తీరని కష్టాలు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు మిచౌంగ్‌ తుఫాను ముంచుకు రానుండటంతో  రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి సహాయ చర్యలను విస్తృతం చేయాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. తుఫాను కారణంగా కోస్తా...
Slider మహబూబ్ నగర్

అకాల వర్షాల వల్ల కుదేలవుతున్న రైతు

Satyam NEWS
అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో మంగళవారం ఈదురుగాలులతో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. మండలంలోని మార్చాలా...
Slider ఖమ్మం

నష్ట పోయిన రైతులకు పరిహారం అందిస్తాం

Satyam NEWS
అకాల వర్షం, వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలకు సంబంభించి రైతులకు నష్టపరిహారం అందజేస్తామని జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. ముదిగొండ మండలం మేడపల్లి, ముదిగొండ గ్రామాల్లో అకాల వర్షం, వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి,...
Slider ఖమ్మం

సర్వే లో వేగం పెంచాలి

Murali Krishna
క్షేత్ర స్థాయిలో పంట నష్టం సర్వే లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ కొణిజేర్ల మండలం పల్లిపాడు, చింతకాని మండలం నాగిలిగొండ గ్రామాల్లో పర్యటించి,...
Slider విజయనగరం

జిల్లాలో మంత్రులు మీనమేషాలు లెక్క పెడుతున్నారు…!

Satyam NEWS
విజ‌య‌న‌గ‌రం  జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్లెక్సీల కోసం వేసే ఖ‌ర్చు…గులాబ్ తుపాను ప్ర‌భావం పుణ్య‌మా జ‌రిగిన  న‌ష్టానికి వెచ్చించ వ‌చ్చ‌ని…తెలుగు దేశం పార్టీ విమ‌ర్శించింది.ఇటీవ‌ల మంత్రి బొత్సస‌త్య‌నారాయ‌ణ‌…విజ‌య‌న‌గ‌రంలో  మాట్లాడిన మాట‌ల‌పై టీడీపీ నేత‌లు ఐవీపీరాజు,క‌న‌క‌ల త‌దిత‌ర‌నేత‌లు...
Slider ముఖ్యంశాలు

నెలాఖ‌రులోగా రైతాంగాన్ని ఆదుకోకుంటే ఉద్య‌మ‌మే

Satyam NEWS
వ‌ర‌ద‌లు, తుఫాన్ల‌తో న‌ష్ట‌పోయిన రైతాంగాన్ని ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం తీవ్ర నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, ఈ నెలాఖ‌రులోగా రాష్ట్ర‌వ్యాప్తంగా వున్న రైతాంగాన్ని ఆదుకోక‌పోతే ఉద్య‌మం త‌ప్ప‌ద‌ని ముఖ్య మంత్రికి లేఖ‌లో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా...
Slider ప్రకాశం

అన్నదాత కష్టంలో ఉన్నా ప్రభుత్వంలో కదలిక లేదు

Satyam NEWS
నివర్ తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, పుట్టెడు కష్టాల్లో ఉన్న అన్నదాతను పలకరించే సమయం మంత్రులు, ఎమ్మెల్యేలకు  లేదని తెదేపా నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులు అన్నారు....
Slider నల్గొండ

రైతుల కష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

Satyam NEWS
రాష్ట్రంలో రైతుల కష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని CPI పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు ,జిల్లా మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి దేవరం మల్లీశ్వరి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో...
Slider ఆదిలాబాద్

నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

Satyam NEWS
నిర్మల్ జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన పంట నష్టపరిహారం ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేసింది. గులాబి పురుగు కారణంగా జిల్లాలో అనేక మంది రైతులపంటలు నష్టపోయారని బిజెపి తెలిపింది. ప్రభుత్వం వెంటనే సర్వే నిర్వహించి...
Slider ముఖ్యంశాలు

ఉరి తీయ్.. లేదా రాజీనామా చెయ్

Satyam NEWS
సీఎం కేసీఆర్ చెప్పేవన్ని అబద్ధాలేనని, తాను వేసిన పంట నష్టం జరిగిన విషయంలో అబద్ధం చెప్తే తనను ఉరి తీయాలని, లేకపోతే సీఎం రాజీనామా చేయాలని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఘాటుగా వ్యాఖ్యానించారు....