వేసవిలో నీటి యజమాన్యం చాలా ముఖ్యమైనది. రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, నీటి వనరులు సరిగ్గా లేకపోవటం, కరెంటు కోతలు వంటివి ముఖ్యకారణాలు. వేసవిలో నీటిని ఆదా చేసుకోవడం చాలా ఆవశ్యకం. వేసవిలో...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం నందు శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై నైపుణ్య శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరై హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి...
యాసంగిలో వేసే పంటకు ఇరిగేషన్ శాఖ ఇచ్చిన తైబందీ ప్రకారమే సాగు చేయాలని, రైతులు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని ఆశాఖ డీఈ ఆమ్రపాళి సూచించారు. మంగళవారం ములుగు శివారులోని లోకం చెరువు ప్రధాన పంట...
రైతు పక్షపాతిగా చెప్పుకొని రైతులను నియంత్రిత సాకువైపు మళ్లించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తీరని అన్యాయం చేస్తున్నారని సూర్యాపేట జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి అన్నారు. దొడ్డు రకం ధాన్యం వేయకుండా...
రైతులు వానాకాలంలో నాణ్యమైన సన్నరకాల వరిని పండించేలా చూడాలని కొమరంబీమ్ ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈ మేరకు ఆయన వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం నాడు...