కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడంతో దీని ప్రభావం అన్ని రంగాల మీద పడుతున్నది. పది రోజుల నుంచి అడ్డా కూలీలకు, వీధి వ్యాపారులకు, ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఇబ్బందులు మొదలయ్యాయి....
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు తెలంగాణ చేస్తానన్న కెసిఆర్ బాధల తెలంగాణ చేశారని, ప్రభుత్వ విధానాలు చూస్తుంటే ఈ ప్రభుత్వం కన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమే నయమని CITU జిల్లా ఉపాధ్యక్షుడు శీతల...
వేసవికాలంలో గ్రామీణ ఉపాధి హామీ పనిలో పనిచేస్తున్న కూలీలకు కొలతలు లేకుండా దినసరి కూలీ ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం...
కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రోజువారీ కూలీలకు ఆర్ ఫౌండేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ గత పది రోజులుగా కిరాణా సామాగ్రిని అందచేసి వారిని ఆదుకుంటున్నది. వరంగల్ జిల్లా లోని పలు ప్రాంతాలలో...
లాక్ డౌన్ నేపథ్యంలో పనులు లేకపోవడంతో సొంత ఊరికి బయలు దేరిన వలస కూలీలను వరంగల్ రేంజ్ చీఫ్ కన్జర్వేటర్ MJ అక్బర్ ఆదుకున్నారు. కాలినడకన మధ్యప్రదేశ్ కు వెళ్లిపోతున్న వారిని కరీంనగర్ సమీపంలో...
వలస కూలీలకు ఇబ్బందులు ఉండకూడదని భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో ఎన్నడూ ఎరుగని విధంగా వారికి చేయూత ఇస్తున్నారని రామంతపూర్ కార్పొరేటర్ గంథం జొత్స్నా నాగేశ్వరరావు అన్నారు, ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి మనకు...