మహానాడులో ఒంగోలు దళిత డిక్లరేషన్ పై తీర్మానం చేయండి
రాజమండ్రిలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న తెలుగు దేశం పార్టీ మహానాడు సభల సందర్భంగా తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య...