దేశంలోని దక్షిణ ప్రాంతానికి ‘మండస్’ తుపాను ముప్పు పొంచి ఉంది. తుపాను ఈరోజు చెన్నై తీరాన్ని తుపాను తాకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ...
మధ్య బంగాళాఖాతంలో ఈ రోజు సాయంత్రానికి అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. నిన్ననే ఈ అల్పపీడనం ఏర్పడవచ్చని అంచనా వేసిన వివిధ వాతావరణ పరిణామాల వల్ల ఆవర్తనం గానే మిగిలిపోయింది. నేటి...