మత్స్యకారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో 24న సభ
మత్స్యకారుల సంక్షేమం కోసం పని చేసిన అమరులకు నివాళి అర్పించేందుకు 24న (శనివారం) సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మత్స్యకార సామాజిక, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహిస్తున్నారు. గంట పాపారావు,...