బీజేపీ నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు కేంద్రం వై ప్లస్ భద్రతను కేటాయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తన భర్తను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఈటల భార్య...
ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కల్యాణోత్సవం శనివారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. క్షేత్ర నలుమూల నుంచి భారీగా తరలి వచ్చిన వేలాది మంది భక్తులు కల్యాణం తిలకించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ...
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జరిగిన “గోదావరి హారతి” కార్యక్రమంలో నేడు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు పాల్గొన్నారు. కార్తీకమాసం అమావాస్య సందర్భంగా ముగింపు ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం...
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధిపై షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం అధికారులతో సమీక్షించారు. ధర్మపురి లక్ష్మీనరసింహ...
ఈనెల 24వ తేదీన ప్రారంభమయ్యే ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావలసిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్ ను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. ఈ మేరకు ఆయన శనివారం...