గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డబుల్ ఇళ్ళ దరఖాస్తు దారులు ఇంటి అడ్రస్ మారి సవరణ చేసుకోవాలనుకునే వారు వెంటనే సర్కిల్ కార్యాలయం ను సంప్రదించాలి. జీహెచ్ఎంసి పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం...
ఎన్నికల సందర్భంగా అర్హులైనవారికి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు. గురువారం ఆయన ఖమ్మం పట్టణంలోని దంసలాపురం...
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కోటగిరి మండలం రాంగంగానగర్ గ్రామంలో రూ. 2.51 కోట్లతో...
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణాలను ప్రభుత్వ విప్, స్థానిక ఎంఎల్ఏ గువ్వల బాలరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
రాష్ట్రంలో అర్హులైనవారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం భైంసా పట్టణం కమలాపురం గుట్ట సమీపంలో డబుల్ బెడ్...