40.2 C
Hyderabad
April 24, 2024 16: 45 PM

Tag : Double Murder

Slider జాతీయం

ఘజియాబాద్ లో వృద్ధ దంపతుల హత్య

Bhavani
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో జంట హత్యల ఘటన సంచలనం సృష్టించింది. లోని ప్రాంతంలో వృద్ధ దంపతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న జనం చుట్టూ గుమిగూడారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం...
Slider కడప

బ్రహ్మంగారిమఠం వద్ద తల్లీ కూతుళ్ల దారుణ హత్య

Satyam NEWS
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం డి. నేలటూరులో తల్లి కూతుళ్ల ను ఇద్దరినీ దారుణంగా హత్య చేశారు. హతులు తల్లి  అంజనమ్మ(55) కూతురు వరలక్ష్మి(35) గా గుర్తించారు. 2019 మే నెలలో అంజనమ్మ కోడలు...
Slider హైదరాబాద్

వామనరావు దంపతుల హత్యపై కూకట్ పల్లి న్యాయవాదుల నిరసన

Satyam NEWS
రాష్ట్ర హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతులను నడి రోడ్డుమీద అత్యంత కిరాతకంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ బీజేపీ లీగల్ సెల్ పిలుపు మేరకు కూకట్ పల్లి కోర్టులో నేడు న్యాయవాదులు సంతకాల...
Slider మహబూబ్ నగర్

గేట్ ధర్నా కు దిగిన కల్వకుర్తి న్యాయవాదులు

Satyam NEWS
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో పెద్దపల్లి జిల్లాలో జరిగిన హై కోర్ట్ అడ్వకేట్ దంపతుల హత్య కేసును సిబిఐకి అప్పగించాలని తెలంగాణ ఫెడరేషన్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు శుక్రవారం పట్టణ న్యాయవాదులు...
Slider హైదరాబాద్

పెద్దపల్లి జెడ్ పి చైర్మన్ పుట్టా మధును వెంటనే అరెస్టు చేయాలి

Satyam NEWS
ప్రముఖ న్యాయవాదులు వామన్ రావు నాగమణి దంపతులను దారుణంగా హత్య చేయించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, టీఆర్ఎస్ నాయకుడు పుట్టా మధును వెంటనే అరెస్టు చేయాలని ఎంఆర్పిఎస్ అంబర్ పేట నియోజకవర్గ ఇంచార్జి...
Slider కరీంనగర్

న్యాయవాదుల హత్య వెనుక పుట్ట మధు హస్తం ఉంది

Satyam NEWS
తన కొడుకు వామన్ రావు, కోడలు నాగమణిల హత్య కేసుతో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు సంబంధం ఉందని తండ్రి గట్టు కిషన్ రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ హత్య...
Slider వరంగల్

న్యాయవాద దంపతులను హత్య చేసిన వారిని శిక్షించాలి

Satyam NEWS
మంథని కి చెందిన వామన్ రావు, నాగమణి దంపతులను హత్య చేయడం అమానుషం అని ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ఈరోజు ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయములో ఎమ్మెల్యే మాట్లాడుతూ హత్య...
Slider నల్గొండ

హైకోర్టు న్యాయవాదుల హత్యా ఉదంతం దుండగులను శిక్షించాలి

Satyam NEWS
పట్టపగలు పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం కల్వచర్ల గ్రామం వద్ద వాహనాన్ని ఆపి కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హైకోర్టు లాయర్లు గట్టు వామన్ రావు, గట్టు నాగమణి దంపతులను అతి...
Slider కరీంనగర్

న్యాయవాద దంపతుల హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్

Satyam NEWS
న్యాయవాది గట్టు వామన్ రావు ఆయన భార్య న్యాయవాది పి.వి.నాగమణి హత్య కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన వారిలో టీఆర్ఎస్ నాయకుడు కుంట  శ్రీనివాస్, శివందుల  చిరంజీవి,...
Slider ముఖ్యంశాలు

జంట హత్యల కేసును సిబిఐకి అప్పగించాలి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Satyam NEWS
పెద్దపల్లి జిల్లాలో  జరిగిన హై కోర్ట్ అడ్వకేట్ దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. నకిరేకల్ నియోజకవర్గం నార్కెట్ పల్లి గ్రామ శివారులో...