ఘజియాబాద్ లో వృద్ధ దంపతుల హత్య
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో జంట హత్యల ఘటన సంచలనం సృష్టించింది. లోని ప్రాంతంలో వృద్ధ దంపతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న జనం చుట్టూ గుమిగూడారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం...