కష్టపడి పనిచేసిన వారికే అందలం అంటున్న చంద్రబాబు ఊ అంటే ఉనికి. ఊం ఊం అన్నారో ఇక ఎంతటి వాళ్లయినా సరే దారి ఇంటికే. అలకలు, బెదిరింపులు, పార్టీ మారుతామనే బ్లాక్మెయిల్ రాజకీయాల పప్పులుడవు...
సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణను పల్నాడు జిల్లా సత్తెనపల్లి టిడిపి ఇన్ఛార్జ్గా నియమిస్తూ టిడిపి ప్రకటించింది. బిజెపి నుంచి టిడిపిలో చేరిన కన్నాను నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమిస్తూ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం తో...
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పెద్ద మక్కెన గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు, నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావుల విగ్రహాలను నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ...
రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న నియోజకవర్గాల ఇన్చార్జ్లను భర్తీ చేస్తూ వస్తోన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా సత్తెనపల్లి విషయంలో మాత్రం ఇంతకాలం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. 2014లో విజయం దక్కించుకున్న...
మాజీ స్పీకర్, పల్నాటి పులి డాక్టర్ కోడెల శివప్రసాదరావు జయంతి నేడు నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నరసరావుపేట...