28.2 C
Hyderabad
April 20, 2024 11: 23 AM

Tag : Dr. KS Jawahar Reddy

Slider కృష్ణ

త్వరలో జరిగే 3వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశంపై సిఎస్ సమీక్ష

Bhavani
త్వరలో జరగనున్నమూడవ జాతీయ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశానికి సంబంధించిన వివిధ అంశాలపై సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులతో ప్రాధమిక సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్రానికి...
Slider కృష్ణ

మౌలిక సదుపాయాల పనులు పూర్తిచేయండి

Bhavani
రాష్ట్ర విభజనలో భాగంగా షెడ్యూల్-13లో పేర్కొన్నవిద్యా సంస్థల్లో త్వరిగతిన మౌలిక సదుపాయాల కల్పన పనులను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై బుధవారం వెలగపూడి రాష్ట్ర...
Slider ప్రత్యేకం

పర్యాటక ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయండి

Bhavani
రాష్ట్రంలో ప్రభుత్వ పరంగాను,ప్రభుత్వ ప్రవేట్ భాగస్వామ్యం(పిపిపి) విధానంలోను ఇప్పటికే చేపట్టిన,ప్రతిపాదించిన పర్యాటక ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం వెలగపూడి...
Slider క్రీడలు

ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలకు కార్యాచరణ ప్రణాళిక

Bhavani
అక్టోబరు 2వ తేదీ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి నాడు ప్రారంభించ ప్రతిపాదించిన ”ఆడుదాం ఆంధ్ర” పేరిట నిర్వహించనున్న క్రీడా సంబరాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్...
Slider ప్రత్యేకం

నూరు శాతం జనన,మరణాల నమోదు జరిగేలా చూడాలి

Bhavani
రాష్ట్రంలో నూరు శాతం జనన,మరణాల నమోదు(రిజిస్ట్రేషన్) జరిగేలా గ్రామ పంచాయితీలు,మున్సిపాలిటీలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశించారు. ఆధార్ అనుసంధానిత జనన మరణ ధృవీకరణ అంశంపై బుధవారం వెలగపూడి...
Slider కృష్ణ

గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం

Bhavani
రానున్నభారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని అందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈమేరకు బుధవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన...
Slider కృష్ణ

తుఫానుపై సిఎస్ డా.జవహర్ రెడ్డి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్

Bhavani
మాండౌస్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలపై శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షించారు.తుఫాను ప్రభావిత...
Slider కృష్ణ

దక్షిణ కోస్తా,రాయలసీమ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలి:సిఎస్

Bhavani
బంగాళా ఖాతంలో ఏర్పడిన మాండస్ తుఫాను పట్ల ముఖ్యంగా రాయలసీమ,దక్షిణ కోస్తాల జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్ జవహర్ రెడ్డి ఆయా జిల్లాల కలక్టర్లను ఆదేశించారు. అమరావతి సచివాలయం నుండి...
Slider జాతీయం

తుఫానును ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధం

Bhavani
బంగాళా ఖాతంలో ఏర్పడిన తుఫానును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా పూర్తి సన్నద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి కేబినెట్ కార్యదర్శికి వివరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుపై మంగళవారం ఢిల్లీ నుండి...