త్వరలో జరిగే 3వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశంపై సిఎస్ సమీక్ష
త్వరలో జరగనున్నమూడవ జాతీయ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశానికి సంబంధించిన వివిధ అంశాలపై సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులతో ప్రాధమిక సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్రానికి...