తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పిసిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అభినందించారు. శుక్రవారంనాడు ఆయన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు...
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రజాస్వామ్యానికే విజయమని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి వ్యాఖ్యానించారు. కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా సామాన్య మానవులు అందరూ కూడా కాంగ్రెస్ పై పూర్తి నమ్మకంతో...
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేవాలని రెడ్డి కులస్తులకు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి విజ్ఞప్తి చేశారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అచ్చంపేట నియోజకవర్గంలో నేడు రెడ్డి...
ఈటెలకు మతి స్థిమితం లేదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. మునుగోడు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి టిఆర్ఎస్ 25 కోట్లు ఇచ్చిందని అర్థం లేని, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని...
రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి అందుబాటులో ఉండి కార్యక్రమానికి హాజరుకాకపోవడం తెలంగాణ కు నష్టం చేకూరుస్తుందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి వ్యాఖ్యానించారు. కేసీఆర్ వైఖరి వల్ల సింగరేణి ప్రైవేటీకరణ గురించి, తెలంగాణకు...
టీఆర్ఎస్ నేతల నుండి తెలంగాణను కాపాడుకోవాలని టీపీ సీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మల్లురవి సోమవారం ఒక ప్రకటనతో తెలియజేశారు.రాష్ట్రంలో టిఆర్ఎస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు మహిళలతో సహా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నారని...
టీపీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి బీహార్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ లో ప్రాధాన్యత కల్పించడంపై వేసిన ప్రశ్నను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే తప్పుడు వక్రీకరణ చేస్తున్నారని టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్...
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజక వర్గం గౌలిదొడ్డి పరిధిలో గత 30 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్న 250 మంది వడ్డెర కుటుంబాలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం దారుణమని మాజీ ఎంపీ, టీపీసీసీ...
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, పేదల వ్యతిరేక చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్న తరుణంలో తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు బీజేపీ చెప్పినట్లు అఖిల పక్ష నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని టీపీసీసీ...
బడ్జెట్ లో దళిత గిరిజనుల కు కేటాయించిన నిధులు ఎందుకు పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదో చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. కేసీఆర్ అవలంబిస్తున్నదళిత గిరిజన అణచివేత చర్యలకు నిరసిస్తూ...