36.2 C
Hyderabad
April 25, 2024 19: 13 PM

Tag : Dr.Mallu Ravi

Slider ముఖ్యంశాలు

రేవంత్ రెడ్డికి మల్లు రవి అభినందన

Satyam NEWS
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పిసిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అభినందించారు. శుక్రవారంనాడు ఆయన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు...
Slider ముఖ్యంశాలు

కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామ్య విజయం

Satyam NEWS
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రజాస్వామ్యానికే విజయమని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి వ్యాఖ్యానించారు. కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా సామాన్య మానవులు అందరూ కూడా కాంగ్రెస్ పై పూర్తి నమ్మకంతో...
Slider మహబూబ్ నగర్

రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని రెడ్డి కులస్తులంతా బలపరచాలి

Satyam NEWS
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేవాలని రెడ్డి కులస్తులకు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి విజ్ఞప్తి చేశారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అచ్చంపేట నియోజకవర్గంలో నేడు రెడ్డి...
Slider ప్రత్యేకం

ఈటెలకు మతి స్థిమితం లేదు

Satyam NEWS
ఈటెలకు మతి స్థిమితం లేదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. మునుగోడు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి టిఆర్ఎస్ 25 కోట్లు ఇచ్చిందని అర్థం లేని, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని...
Slider ముఖ్యంశాలు

మోదీ కేసీఆర్ ఇద్దరూ తోడుదొంగలే: మల్లు రవి

Satyam NEWS
రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి అందుబాటులో ఉండి కార్యక్రమానికి హాజరుకాకపోవడం తెలంగాణ కు నష్టం చేకూరుస్తుందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి వ్యాఖ్యానించారు. కేసీఆర్ వైఖరి వల్ల సింగరేణి ప్రైవేటీకరణ గురించి, తెలంగాణకు...
Slider ముఖ్యంశాలు

టిఆర్ఎస్ ప్రభుత్వం నుండి తెలంగాణను కాపాడుకుందాం

Satyam NEWS
టీఆర్‌ఎస్ నేతల నుండి తెలంగాణను కాపాడుకోవాలని టీపీ సీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మల్లురవి సోమవారం ఒక ప్రకటనతో తెలియజేశారు.రాష్ట్రంలో టిఆర్ఎస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు మహిళలతో సహా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నారని...
Slider ప్రత్యేకం

రేవంత్ స్టేట్మెంట్ ను అర్ధం చేసుకోలేని కాంగ్రెస్ సీనియర్లు

Satyam NEWS
టీపీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి బీహార్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ లో ప్రాధాన్యత కల్పించడంపై వేసిన ప్రశ్నను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే తప్పుడు వక్రీకరణ చేస్తున్నారని టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్...
Slider రంగారెడ్డి

వడ్డెరలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం: మల్లు రవి

Satyam NEWS
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజక వర్గం గౌలిదొడ్డి పరిధిలో గత 30 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్న 250 మంది వడ్డెర కుటుంబాలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం దారుణమని మాజీ ఎంపీ, టీపీసీసీ...
Slider ప్రత్యేకం

బీజేపీ కి తొత్తుల్లాగా పని చేస్తున్న టిఆర్ఎస్ నాయకులు

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, పేదల వ్యతిరేక చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్న తరుణంలో తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు బీజేపీ చెప్పినట్లు అఖిల పక్ష నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని టీపీసీసీ...
Slider ప్రత్యేకం

దళితుల నిధులు ఖర్చు చేయని సీఎం కేసీఆర్

Satyam NEWS
బడ్జెట్ లో దళిత గిరిజనుల కు కేటాయించిన నిధులు ఎందుకు పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదో చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. కేసీఆర్ అవలంబిస్తున్నదళిత గిరిజన అణచివేత చర్యలకు నిరసిస్తూ...