27.7 C
Hyderabad
April 24, 2024 08: 44 AM

Tag : Dr.N Rameshkumar IAS

Slider సంపాదకీయం

స్థానిక ఎన్నికలంటే ఎందుకు ఇంత భయం???

Satyam NEWS
అసెంబ్లీ ఎన్నికలలో 151 సీట్లతో అప్రతిహత విజయం సాధించిన యువ నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదు. జెడ్ పి టి...
Slider ముఖ్యంశాలు

జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో సారి అక్షింతలు

Satyam NEWS
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు మరో సారి అక్షింతలు వేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. మీకు ఇష్టం...
Slider సంపాదకీయం

స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ ఎందుకు వద్దంటున్నది?

Satyam NEWS
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఉవ్విళ్లూరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెనకడుగు వేయడానికి కారణం ఏమిటి? స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా కారణంగా వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్...
Slider ప్రత్యేకం

ముఖ్యమంత్రి కార్యాలయంపై ముసురుకున్న మరో వివాదం

Satyam NEWS
రాజ్యాంగ పరంగా ఏర్పడిన వ్యవస్థ అయినా సరే రాష్ట్ర ఎన్నికల సంఘం మా ఆధీనంలో పని చేయాల్సిందేనని మంకుపట్టు పట్టి కూర్చున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైకోర్టు పదే పదే గుర్తు చేస్తున్నా మారడం లేదు....
Slider ముఖ్యంశాలు

హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ఎన్నిక కమిషనర్

Satyam NEWS
తనను కాదని పదవిలో కొనసాగుతున్న డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ పై ఉన్న కోపాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై తీర్చుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు కూడా విడుదల చేయడం లేదని రాష్ట్ర...
Slider ప్రత్యేకం

గవర్నర్ సానుకూలతతో నిమ్మగడ్డకు లైన్ క్లియర్

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ తన విధులు నిర్వర్తించేందుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అనుమతినిచ్చారు. రాష్ట్ర హైకోర్టు తీర్పు మేరకు గవర్నర్ ను కలిసి రమేష్ కుమార్ వినతి...
Slider ప్రత్యేకం

గవర్నర్ తో భేటీ అనంతరం డాక్టర్ రమేష్ కుమార్ స్పందన

Satyam NEWS
హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్. రమేష్ కుమార్ నేడు ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. హైకోర్టు తీర్పును గవర్నర్‌కు విన్నవించి వినతిపత్రం అందించారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై మూడుసార్లు...
Slider సంపాదకీయం

Climax : అందరి కళ్లూ గవర్నర్ బిశ్వభూషన్ పైనే

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ రేపు ఉదయం కలవబోతున్న సందర్భంగా అందరి కళ్లూ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వైపే చూస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని తగ్గిస్తూ, కొత్త ఎన్నికల...