లో ప్రెషర్ మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామని అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ అన్నారు. అంబర్ పేట డివిజన్ పరిధిలోని హైమద్ నగర్ ఏరియాలో లో ప్రెషర్ తో...
ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరు గ్రామంలో త్రాగు నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. ట్యాంక్ పై భాగ నిర్మాణం పెచ్చులూడి పడిపోతుంది. ఈ వాటర్ ట్యాంక్...
ఏలూరు జిల్లాలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన కార్యాచరణ అమలు చేయాలని సంబంధిత అధికారులను జెడ్పి చైర్మన్ కవురు శ్రీనివాస్ కోరారు. స్ధానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జెడ్పి స్ధాయిసంఘ సమావేశం జరిగింది. ...
మేడ్చల్ నియోజకవర్గం ప్రజలు ఉచిత మంచినీటి సరఫరాకు అర్హులు కారా అని రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. మేడ్చల్ జిల్లా...
హైదరాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్ తులసి రామ్ నగర్ లో (లంక) మంచి నీటి సరఫరాలో లో-ప్రెషర్ సమస్య తీవ్రంగా ఉందని బస్తీ వాసులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ దృష్టికి తీసుకురాగా,...
దేశ రాజధాని ఢిల్లీలో తాగునీటి ఎద్దడి మరింత ముదురుతున్నది. ఢిల్లీకి అదనపు నీటిని ఇవ్వాలనే యోచన నుంచి ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వెనక్కి తగ్గాయి. ఢిల్లీ కి నీటిని ఇచ్చే ప్రతిపాదనపై హర్యానా కూడా...
వేసవి లో ప్రజలకు త్రాగునీరుకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా చూడాలని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం టీచర్స్ కాలనీలో మంచినీటి పైప్ లైన్ పగిలి త్రాగునీరు మురికిగా వస్తున్నాయని స్థానికులు ...
మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ నాచారం డివిజన్ పరిధిలోని పలు పలు కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ సాయి జన్ శాంతి శేఖర్ హామీ ఇచ్చారు....
వేసవిలో తాగు నీటి సరఫరాపై పల్నాడు జిల్లా తొలి సమీక్ష సమావేశం జరిగింది. పల్నాడు జిల్లా ఏర్పాటైన తర్వాత.. జిల్లా కేంద్రంలోని నరసరావుపేట కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన తొలి జిల్లా సమీక్ష సమావేశంలో నరసరావుపేట...
అంబర్ పేట్ డివిజన్ బాపునగర్ కింగ్ ప్యాలెస్ గల్లీలో, కాకతీయ లైన్లో జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎండాకాలంను దృష్టిలో ఉంచుకొని నల్ల...