మాదకద్రవ్యాల కేసులో టీడీపీ సానుభూతిపరుడి అరెస్టు
తరచూ సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే ఒక యువకుడిని పోలీసులు గంజాయి కేసులో అరెస్టు చేశారని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. టీడీపీ సానుభూతిపరుడు అజయ్ అమృత్ ను నరసరావుపేట...