32.2 C
Hyderabad
March 28, 2024 23: 34 PM

Tag : Drugs Rocket

Slider నెల్లూరు

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత: వైసీపీ నేత కొడుకు అరెస్టు

Satyam NEWS
హైదరాబాద్‌లో నేడు భారీగా డ్రగ్స్‌ పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఒక వైసీపీ నేత కొడుకు అరెస్టు అయ్యారు. ఎస్సార్‌ నగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌పై దాడి చేసిన నార్కోటిక్‌ బ్యూరో అధికారులు డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు....
Slider హైదరాబాద్

అత్యవసర మందుల స్మగ్లర్ అరెస్టు

Satyam NEWS
తీవ్రమైన వ్యాధులకు చికిత్స నిమిత్తం ఆపరేషన్ థియేటర్లో ఉపయోగించే MEPHENTERMIN sulphate ఇంజక్షన్స్ పక్కదారి పట్టిస్తూ డ్రగ్స్ సేవించే వ్యక్తులకు సరఫరా చేస్తున్నా అర్షద్ ముంతాజుద్దీన్ షేక్ (23) అనే వ్యక్తిని హబీబ్ నగర్...
Slider ప్రపంచం

దగ్గు మందు తాగి 18 మంది చిన్నారుల మృతి

Satyam NEWS
భారత్ లో తయారు చేసిన దగ్గు మందు తాగి గాంబియాలో 60 మంది చిన్నారులు మరణించిన సంఘటన మరువక ముందే ఉజ్బెకిస్థాన్‌లో అదే విధంగా 18 మంది చిన్నారులు మృతి చెందారు. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో...
Slider విశాఖపట్నం

వైజాగ్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం: ముగ్గురి అరెస్టు

Satyam NEWS
విశాఖపట్నం జిల్లాలో మళ్లీ డ్రగ్స్ కలకలం చెలరేగింది. చినవాల్తేర్ లో విద్యార్థుల డ్రగ్స్ దందా గుట్టు రట్టు అయింది. ఈ విషయం ఒక్క సారిగా వెలుగులోకి రావడంతో తల్లిదండ్రుల్లో తీవ్రమైన ఆందోళన కలిగింది. బెంగళూరు...
Slider మహబూబ్ నగర్

మాదక ద్రవ్యాలపై మరిన్ని కఠిన చర్యలు

Satyam NEWS
గంజాయి,గుట్కా,మట్కా లాంటి నిషేధిత వస్తువుల రవాణాపై చర్యలు తీసుకోవాలని, నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీసు అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని వనపర్తి జిల్లా ఇంచార్జ్...
Slider ప్రత్యేకం

డ్రగ్స్, గంజాయి కట్టడికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్

Sub Editor 2
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకెళ్తునట్లు ఐజీపీ రాజేష్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోరాటాన్ని వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా  జిల్లాల పోలీస్ కమిషనర్లు,...
Slider ప్రత్యేకం

చార్మినార్ వద్ద డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ

Satyam NEWS
హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద డ్రగ్స్ పై యువతలో అవగాహన కల్పించే కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది. హైదరాబాద్ సైక్లింగ్ అసోసియేషన్ నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీలో ఎంతో మంది యువకులు ఉత్సాహవంతులతో బాటు...
Slider తూర్పుగోదావరి

డ్రగ్స్ మాఫియాపై సీబీఐ విచారణ ఎందుకు వేయడం లేదు?

Satyam NEWS
వైసీపీ పాలనలో రాష్ట్రం డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని అమలాపురం పార్లమెంట్ టిడిపి అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపేట లో ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో గంజాయి, కొకైన్,హెరాయిన్...
Slider విజయనగరం

No Drugs: మత్తులో ఉంటే యువత జీవితం చిత్తు చిత్తు

Satyam NEWS
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుంచీ 22 వరకు ఏంటీ డ్రగ్స్ ఇరాడికేషన్ డే ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా విజయనగరం జిల్లాలో జిల్లా పోలీస్ శాఖ మాదక ద్రవ్యాల నివారణా వారోత్సవాల...
Slider జాతీయం

సంజనా, రాగిణిలకు బెయిల్ నిరాకరించిన హైకోర్టు

Satyam NEWS
డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ హీరోయిన్లు సంజనా గల్రాణి, రాగిణి ద్వివేదీ లకు కర్నాటక హైకోర్టు బెయిల్ నిరాకరించింది. వివిధ ఈవెంట్లకు, పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ఈ ఇద్దరిని బెంగళూరు పోలీసులు అరెస్టు...