సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని దగ్గుపాటి సుశీల రాజారత్నం (డి ఎస్ ఆర్) ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మాజీ రాష్ట్రపతి ఏ పి జే అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం ఘనంగా...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండలం ఎర్రగడ్డ తండాకు చెందిన గర్భిణీ స్త్రీ బి.కళ్యాణి కి రక్తం అవసరం అయింది. ఆమె భర్త నరహరి ఈ విషయాన్ని హుజూర్ నగర్ పట్టణ...
రతన్ టాటా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రియదర్శని కళాశాలలో అవయవ దానం గురించి అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ డాక్టర్ భాను ప్రసాద్ విద్యార్థులకు అవయవ దానం...
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని బసవతారకం క్యాన్సర్ హాస్పటల్లో ‘బి’ నెగిటివ్ రక్తదానం డి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాటి శీను శనివారం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డి ఎస్ ఆర్...
ప్రపంచంలోకెల్లా అతి పెద్దది, చైతన్యవంతమైన ప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్న భారతీయులందరికీ 74వ, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు తెలిపారు. ఈ సందర్భంగా డి ఎస్ ఆర్...
రక్త దానం చేయడం కోసం ముందుకు వస్తున్న యువతీ యువకులకు డి ఎస్ ఆర్ ట్రస్ట్ తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.అంకిత భావంతో రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవాలని డి ఎస్ ఆర్...
ఏసుక్రీస్తు ప్రభు పుట్టినరోజు సందర్భంగా దగ్గుపాటి సుశీల రాజారత్నం (డి ఎస్ ఆర్) ట్రస్ట్ ఆధ్వర్యంలో నేత్రదానం ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తిలక్ నగర్ కు చెందిన మామిడి ...
డి.ఎస్.ఆర్.ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం చేసి ఒక వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండలం ఎర్రగట్టు గ్రామానికి చెందిన వ్యక్తి అనారోగ్యంతో హుజూర్ నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేరాడు....
డి ఎస్ ఆర్ ట్రస్ట్ రక్తదానం చేసి మరో ప్రాణాన్నికాపాడింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం భిల్యా నాయక్ తండ కి చెందిన మహిళ అనారోగ్యంతో హుజూర్ నగర్ లోని...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 14వ,వార్డులో డిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్యదినోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ...