పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్ టి సి సేవలు మరింత విస్తరింప చేసి ప్రయాణికులకు అందుబాటులో బస్సు లను నడపాలని ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సూచించారు. జిల్లా...
కడప నగరంలోని లోతట్టు ప్రాంతాలలో డిప్యూటీ సీఎం అంజాద్ బాష నేడు పర్యటించారు. గౌస్ నగర్, గంజికుంట కాలనీ లో పర్యటించి లోతట్టు ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు భరోసా కల్పించారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్తను...
ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సిఎం ఒకరికి కరోనా పాజిటీవ్ వచ్చింది. కడప జిల్లాకు చెందిన అంజాద్ బాషాకు కరోనా పాజిటీవ్ రావడంతో ఒక్క సారిగా రాష్ట్రం ఉలిక్కి పడింది. కరోనా వ్యాప్తిలో ముందంజలో ఉన్న...