ఎన్నికల ఏడాదిలో అధికార వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుతున్నాయి. ఇందులో మాజీ మంత్రులు, సీనియర్ నేతల స్థానాలు కూడా ఉండడం విశేషం. అటు చిత్తూరులో రోజా, ఇటు గుంటూరులో అంబటి రాంబాబు, విడదల...
తారాస్థాయికి చేరిన ఎంపీ బోస్ మంత్రి చెల్లుబోయిన మధ్య విభేదాలు ఎన్నికలు సమీస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు శర వేగంగా మారుతున్నాయి. ఒక వైపు రాయల సీమలో అధికార వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు...
అత్యవసర పరిస్థితుల్లో లోన్ యాప్ ద్వారా నగదు తీసుకోవాలని చూసింది ఓ మహిళ. దీని కోసం రూపీ పే యాప్ ను డౌన్లోడ్ చేసింది. అప్పటి నుండి లోన్ యాప్ నిర్వాహకులు మహిళకు నరకం...
ప్రభుత్వ ఉద్యోగులు కూలీలుగా మారారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 10వ తారీఖున పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో పి. గన్నవరం మండలం రాజుల పాలెంలో రైతులతో చర్చించనున్నారు. తడిసిన...
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం హైస్కూల్ లో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి విద్యార్థి మరో విద్యార్థి పై కత్తితో దాడి చేశాడు. పింకీ శ్రీహరి సాయినాథ్ విద్యార్థి అనురాధ అనే తొమ్మిదో తరగతి విద్యార్థినిని...
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో పోలీస్ శాఖ తీసుకున్న చర్యలతో సత్పలితాలు వస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ కు ఇస్తున్న సహకారం, పోలీస్ సిబ్బంది...
కాకినాడ నగర ప్రజలు చెల్లిస్తున్న పన్నులను, ప్రభుత్వ ఆస్తులను సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోచుకుంటున్నారని అతని వల్ల కాకినాడలో అభివృద్ధి ఏం లేదని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు...
ఏఓబి లో ఈ నెల 2 నుండి 8 వరకు పిఎల్జిఏ వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రాజవొమ్మంగి, జడ్డంగి పోలీసులు అప్రమత్తమయ్యారు. మన్యoలో హై అలెర్ట్ మొదలైంది. రాజవొమ్మంగి సీఐ ఆర్ రవికుమార్ ఆధ్వర్యంలో...
ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబుతానని స్నేహితుడు హెచ్చరించడంతో ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. డా.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం లో ఈ ఘటన జరిగింది. ముమ్మిడివరం శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ చదువుతున్న కుడుపూడి...
కాకినాడ జిల్లా అనపర్తిలో రైతు భరోసా కేంద్రం దగ్గర జాయింట్ కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా: అనపర్తిలో రైతు భరోసా కేంద్రం దగ్గర జాయింట్...