27.7 C
Hyderabad
April 20, 2024 02: 45 AM

Tag : Electricity Department

Slider తూర్పుగోదావరి

నిరవధిక సమ్మెకు సిద్ధమౌతున్న విద్యుత్ ఉద్యోగులు

Satyam NEWS
విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే ఆగస్టు 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపడతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏలూరు విద్యుత్ భవనం...
Slider ప్రత్యేకం

విద్యుత్ అధికారుల పై హత్య కేసును నమోదు చేయాలి

Satyam NEWS
విద్యుత్ అధికారుల పై హత్య కేసు నమోదు చేయాలని తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా తలకొండ పల్లి మండలం చంద్రధన జూలపల్లి రహదారికి పక్కన ఉన్న తోటలో బుధవారం...
Slider రంగారెడ్డి

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో పేదరైతు రెండు ఎద్దులు బలి

Satyam NEWS
విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో వెంకటాపూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య గౌడ్ అనే బిద రైతు కు సంబంధించిన రెండు ఎడ్లు విద్యుత్ తీగలు తెగి పడి చనిపోయినట్లు తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల్ వెంకటేష్ పేర్కొన్నారు....
Slider హైదరాబాద్

విద్యుత్ సిబ్బందిని అభినందిస్తున్న బైరామల్ గూడా వాసులు

Satyam NEWS
ప్రజల ఇబ్బందులే తమ ఇబ్బందులుగా భావించే అధికారులు కొందరు ఉంటారు. సమస్యపై సమాచారం రాగానే స్పందిస్తారు. హైదరాబాద్ ప్రాంతంలోని బైరామల్ గూడ ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులు ఇదే విధంగా స్పందించడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు....