33.2 C
Hyderabad
April 26, 2024 02: 34 AM

Tag : Eluru district

Slider పశ్చిమగోదావరి

మహాత్మా గాంధీజికి  నివాళులు

Satyam NEWS
జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతిని అమరవీరుల దినంగా జరుపుకోవడం అభినందనీయమని ఏలూరు జిల్లా ప్రజా పరిషత్  జడ్పీ సీఈఓ సుబ్బారావు అన్నారు. సి ఈ ఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  జిల్లా...
Slider పశ్చిమగోదావరి

జాతీయ సదస్సులో మెరిసిన భీమడోలు గ్రామ పంచాయతీ

Satyam NEWS
తిరుపతిలో జరిగిన పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి జాతీయ వర్క్ షాపులో భీమడోలు గ్రామ పంచాయతీ పారిశుధ్యం పరిశుభ్రత, త్రాగునీరు, రహదారుల కల్పన వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాలు ప్రజలకు కల్పించి ఆంధ్రప్రదేశ్...
Slider పశ్చిమగోదావరి

ప్రత్యేక పారిశుధ్య నిర్వహణకు 450 మంది కార్మికులు ఏర్పాటు

Satyam NEWS
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఏలూరు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. నూజివీడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం  పంచాయతీ  విస్తరణ...
Slider పశ్చిమగోదావరి

అనాథలా మారిపోయిన మినీ కొల్లేరు సరస్సు

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం మండూరు లో మైనర్ ఇరిగేషన్ శాఖకు చెందిన సుమారు 300 ఎకరాల విస్తీర్ణం లో ఉన్న కన్న సముద్రం చెరువులో తుమ్మచెట్లు మాయమై పోతున్నాయని కొంతమంది గ్రామస్తులు ఆరోపిస్తున్నారు....
Slider పశ్చిమగోదావరి

పట్టపగలే కొల్లగొడుతున్న మట్టి మాఫియా

Satyam NEWS
ఏలూరు జిల్లాలో  పోలవరం కుడి కాలువ గట్టు ఖనిజ సంపదను మట్టి మాఫియా పట్ట పగలు కొల్లగొడుతున్న పరిస్థితి నెలకొని ఉన్నది. ఏలూరు డివిజన్ లో అన్ని మండలాల పరిధిలో అధికారుల కనుసన్నలలోనే మట్టి...
Slider పశ్చిమగోదావరి

ప్రేమాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ దంపతులు

Satyam NEWS
వృద్ధులకు సేవ చేయడం పుణ్యకార్యమని ఏలూరు జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అన్నారు. శనివారం మధ్యాహ్నం కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్, వారి సతీమణి డాక్టర్ మానస ఏలూరులోని ప్రేమాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్...
Slider పశ్చిమగోదావరి

సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె

Satyam NEWS
వెలుగు వివోఏ, మెప్మా ఆర్ పి ల సమస్యలను  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...
Slider పశ్చిమగోదావరి

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి

Satyam NEWS
పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాలని ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు. ఇండియన్ స్వచ్చత లీగ్ ఆధ్వర్యంలో  స్వచ్ఛత హే సేవ కార్యక్రమం పై నగరపాలక సిబ్బంది,...
Slider పశ్చిమగోదావరి

హిందీ భాష నేర్చుకోవడం ఎంతో అవసరం

Satyam NEWS
తెలుగు భాషలో పాటు హిందీ భాష లో కూడా ప్రతి ఒక్కరు ప్రావీణ్యం కలిగి ఉండాలని విజయవాడ కె బి ఎన్ కళాశాల హిందీ అధ్యాపకురాలు కె జానకి అన్నారు. ఏలూరు సర్ సి...
Slider పశ్చిమగోదావరి

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నిరసన

Satyam NEWS
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర లింగపాలెం మండల నాయకులు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. నారా చంద్రబాబు నాయుడు మీద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి ఆయన్ని విడుదల...