38.2 C
Hyderabad
April 25, 2024 13: 02 PM

Tag : Employees

Slider కృష్ణ

ఏపి ప్రభుత్వ ఉద్యోగుల నెత్తిన ‘టైమ్ బాంబ్’

Bhavani
ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకూ ఉద్యోగులు విధుల్లో ఉంటేనే జీతం చెల్లించేందుకు ఏపి ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. ఈ మేరకు తాజా ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్ని ఆదేశాలు ఇచ్చినా ఉద్యోగులు పాటించడం...
Slider ప్రత్యేకం

జగన్ ప్రభుత్వంపై ఉద్యోగుల తిరుగుబాటు

Bhavani
వై ఎస్ జగన్ ప్రభుత్వంపై ఉద్యోగులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తమ డిమాండ్లు నెరవేర్చడం అటుంచి కనీసం ఒకటో తారీకు నాటికి జీతాలు ఇవ్వడంలో కూడా జగన్ ప్రభుత్వం విఫలం కావడంతో ఇంత కాలం...
Slider ముఖ్యంశాలు

చెల్లింపులపై చట్టం

Murali Krishna
మార్చిలో జరిగే ఏపీ బడ్జెట్‌ సమావేశాల్లో ఉద్యోగుల జీతాలు సహా ఇతర చెల్లింపులపై చట్టం చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు.ఉద్యోగుల బకాయిలు, చెల్లింపులు, చట్టబద్ధత అనే...
Slider ముఖ్యంశాలు

19,000 మంది ఉద్యోగులకూ ప్రొబేషన్

Murali Krishna
రాష్ట్రంలోని  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. ఇప్పటికే 1.34లక్షల మంది ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేసిన ప్రభుత్వం,  2021 జనవరి లో రెండో విడతలో భర్తీ చేసిన దాదాపు 19,000మంది ఉద్యోగులకూ ప్రొబేషన్...
Slider ముఖ్యంశాలు

11 వేల మంది ఉద్యోగుల తొలగింపు

Murali Krishna
ప్రముఖ సామాజిక మధ్యమమైన ఫేస్ బుక్ నుంచి 11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఉద్యోగుల తొలగింపుపై ప్రకటన విడుదల జుకెర్ బర్గ్ ఓ ప్రకటన విడుదల చేసారు. సంస్థలో 13 శాతం...
Slider ముఖ్యంశాలు

జీతాలు వచ్చేశాయి

Murali Krishna
ఎప్పుడు ఆలస్యంగా వచ్చే జీతాలు ఒకటవ తేదీనే పడటం తో పాత నల్గొండ జిల్లా లోని  ఉద్యోగ,ఉపాధ్యాయులు ఆశ్చర్య పోవాల్సి వచ్చింది. ఉప ఎన్నిక వస్తే ఏమొస్తుందనే ప్రశ్నకు సమాధానo ఇదే అని చర్చ...
Slider ప్రత్యేకం

నిరంతరం వీఆర్‌ఎస్‌ !

Satyam NEWS
తెలంగాణ ఆర్టీసీలో దరఖాస్తు చేసిన ఉద్యోగులందర్నీ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎ్‌స)కు అనుమతించనున్నారు. వీఆర్‌ఎస్ ను ఇక నుంచి నిరంతరప్రక్రియగా పరిగణించాలని నిర్ణయించారు. ప్రత్యేక ప్యాకేజీ లేకపోవడంతో ఇప్పటి వరకు అమలులో ఉన్న నిబంధనల...
Slider జాతీయం

బంగారం స్మగ్లింగ్ కేసులో ఎయిరిండియా ఉద్యోగుల అరెస్ట్

Sub Editor
బంగారం స్మగ్లింగ్ కేసులో ముగ్గురు ఎయిరిండియా ఉద్యోగులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా.. సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇటీవల విమానంలో సీటు కింద దాచి విదేశాల నుంచి కేజీన్నర బంగారాన్ని...
Slider తెలంగాణ

పూణే లో ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ సమావేశం

Satyam NEWS
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరిపేందుకు సమావేశమైన ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్స్ ఎంప్లాయీస్ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ లో తెలంగాణ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహారాష్ట్రలోని...