ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకూ ఉద్యోగులు విధుల్లో ఉంటేనే జీతం చెల్లించేందుకు ఏపి ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. ఈ మేరకు తాజా ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్ని ఆదేశాలు ఇచ్చినా ఉద్యోగులు పాటించడం...
వై ఎస్ జగన్ ప్రభుత్వంపై ఉద్యోగులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తమ డిమాండ్లు నెరవేర్చడం అటుంచి కనీసం ఒకటో తారీకు నాటికి జీతాలు ఇవ్వడంలో కూడా జగన్ ప్రభుత్వం విఫలం కావడంతో ఇంత కాలం...
మార్చిలో జరిగే ఏపీ బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల జీతాలు సహా ఇతర చెల్లింపులపై చట్టం చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు.ఉద్యోగుల బకాయిలు, చెల్లింపులు, చట్టబద్ధత అనే...
తెలంగాణలో ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిషత్ల పరిధిలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఖాతాలను వారు పనిచేస్తున్న కొత్త జిల్లా పరిషత్లకు బదలాయించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు...
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. ఇప్పటికే 1.34లక్షల మంది ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేసిన ప్రభుత్వం, 2021 జనవరి లో రెండో విడతలో భర్తీ చేసిన దాదాపు 19,000మంది ఉద్యోగులకూ ప్రొబేషన్...
ప్రముఖ సామాజిక మధ్యమమైన ఫేస్ బుక్ నుంచి 11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఉద్యోగుల తొలగింపుపై ప్రకటన విడుదల జుకెర్ బర్గ్ ఓ ప్రకటన విడుదల చేసారు. సంస్థలో 13 శాతం...
ఎప్పుడు ఆలస్యంగా వచ్చే జీతాలు ఒకటవ తేదీనే పడటం తో పాత నల్గొండ జిల్లా లోని ఉద్యోగ,ఉపాధ్యాయులు ఆశ్చర్య పోవాల్సి వచ్చింది. ఉప ఎన్నిక వస్తే ఏమొస్తుందనే ప్రశ్నకు సమాధానo ఇదే అని చర్చ...
తెలంగాణ ఆర్టీసీలో దరఖాస్తు చేసిన ఉద్యోగులందర్నీ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎ్స)కు అనుమతించనున్నారు. వీఆర్ఎస్ ను ఇక నుంచి నిరంతరప్రక్రియగా పరిగణించాలని నిర్ణయించారు. ప్రత్యేక ప్యాకేజీ లేకపోవడంతో ఇప్పటి వరకు అమలులో ఉన్న నిబంధనల...
బంగారం స్మగ్లింగ్ కేసులో ముగ్గురు ఎయిరిండియా ఉద్యోగులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా.. సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇటీవల విమానంలో సీటు కింద దాచి విదేశాల నుంచి కేజీన్నర బంగారాన్ని...
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరిపేందుకు సమావేశమైన ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్స్ ఎంప్లాయీస్ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ లో తెలంగాణ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహారాష్ట్రలోని...